Day May 28, 2026

నిర్భయ స్వరం – కాళోజి

చెమ్మ : వారాల ఆనంద్ ‘పతాక మారింది కానీ పద్ధతి మారలేదు’ ఇది స్వాతంత్ర భారతదేశ స్థితిమీద కాళోజీ మాట “అన్యాయాన్ని ఎదిరించనివాడు,  అన్యాయంలో భాగమే” ఇది సమస్త మానవాళి పట్ల కాళోజీ అవగాహన. “నిజం మాట్లాడితే నేటి ప్రపంచంలో నువ్వే నేరస్థుడవుతావు” ఇదీ వర్తమాన సమాజ స్థితి గురించి కాళోజీ చెప్పినమాట. ఆయన “నా గొడవ” అన్నప్పుడు అది ఆయన ఒక్కరి గొడవ…

త్రిపదలు

ఏ. నాగాంజనేయులు రేకుల షెడ్డు నీడలో అందరికీ ఉప్పునీటి స్నానాలే * చెట్టు చిన్నది నీడ ఎందరికో * కళ్ళజోడు పగిలింది అక్షరాలు దుఃఖించాయి * చీకట్లో మిణుగురులు కదిలే దీపాలు * చెట్టు ఒంటరి పిల్లకారు లేక పిల్లగాలి రాక * నది ఒడ్డున నావకు అలల జోలపాట * పూలకుండి మా ఇంటి…

సివిల్ వర్కులు వేగవంతంగా పూర్తిచేయాలి

– సనత్ నగర్ టిమ్స్ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌లో చేపట్టిన సివిల్ వర్క్‌లను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్‌లో ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు, ఇన్‌ఫ్రాÛ,…

దేశానికి ఆదర్శంగా ఫ్యూచర్ సిటీ

– నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు – భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగర నిర్మాణం – మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబుల వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో…

జడ్చర్ల వద్ద అర్థరాత్రి రెండు బస్సుల ఢీ

– ఒకరి మృతి, 14 మందికి గాయాలు మహబూబ్‌న‌గ‌ర్‌, ప్రజాతంత్ర, మే 28: మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును బెంగుళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

అకాల వర్షాలనూ రాజకీయాల కోసం వాడుకోవద్దు

– అది రైతు గోస కాదు.. బీజేపీ రాజకీయ ఘోష – బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్‌’ – మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చురకలంటించారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో…

2ను ఆర్టీసీ అపాయింటెడ్ డేగా ప్రకటించాలి

– ఎంపీలను కలిసి విన్నవించిన జేఏసీ నేతలు – ఆర్టీసీ విలీనంపై స్పష్టత కోరుతూ 1న ఇందిరాపార్క్ వద్ద దీక్ష – తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రకటన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 28 : ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనం అపాయింటెడ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ…

ఉక్రెయిన్‌తో యుద్దం.. రష్యాకు భారీ నష్టం

– 5 లక్షల మంది సైన్యం మృతి! మాస్కో, మే 28: రష్యా`ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి జరుగుతోన్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనికపరంగా భారీ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోంది. ఈ పోరులో ఐదు లక్షల…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

న్యూదిల్లీ, మే 28 : అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో భారత మార్కెట్‌లో పసిడి ధరలు దిగివచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్…