Day May 28, 2026

కాజీపేటలో పూర్తి కావచ్చిన రైళ్ల తయారీ యూనిట్

– ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ఇక్కడే – రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూదిల్లీ, మే 28: కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై అశ్వినీ వైష్ణవ్ కీలక…

భక్తులతో కిక్కిరిసిన త్రివేణి సంగమం

– పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులు – పిండ ప్రదానాలు, నది హారతి  – ఉచిత అన్నదాన కార్యక్రమాలు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 28 :  కాళేశ్వరంలోని త్రివేణి సంగమం కేంద్రంగా సాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చి నది పుష్కర స్నాన మాచరిస్తున్నారు. త్రివేణి సంఘంలో పితృదేవతలకు పురుషులు పిండ…

తెలంగాణకు చల్లని కబురు

– రెండు రోజుల్లో రుతుపవనాల ఆగమనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా…

ఫ్యూచర్ సిటీ భూములకు రికార్డు ధరలు

– రావిర్యాలలో చదరపు గజం భూమి రూ.83,500లు – విక్రయాల ద్వారా రూ 140 కోట్లు ఆదాయం – హౌసింగ్ బోర్డు స్థలాలకు భారీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాజధాని క్యూర్ పరిధిలో పెద్దపెద్ద వెంచర్లు చేపట్టడానికి అనువుగా ఉన్న భూములకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ ఎలాంటి వివాదాలు లేకుండా…

ప్రజా పాలనలో సౌర క్రాంతి

– గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ – సాగుతోపాటు అదనపు ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం – తడిసిన ధాన్యాన్ని కొంటాం – రైతు కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయం – హరీష్ రావు గారూ.. కట్టుకథలు మానండి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ హిత…

రైతులారా అధైర్యపడకండి

– చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా – దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలు -ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. – మద్దతు ధర ప్రకటించిన కేంద్రం చేతులు ఎత్తేసింది – 16,479 కోట్ల భారం రాష్ట్రంపై మోపింది…

ప్రతి పౌరుడికీ సమగ్ర సంక్షేమ కార్డు

» పౌరుల పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఇక ఒకే కార్డులోకి » ఏఐ టెక్నాలజీతో అనర్హులకు చెక్ »పేదలకు మాత్రమే పారదర్శకంగా పథకాలు అందించాలి » అందుకు తక్షణం చర్యలు చేపట్టండి » ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ…

వికృతి!

మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు ‘ఇదే కొండ!’ ‘ఏది?’ ‘ఇదే… గుట్టకాదు, మనం వున్నదే కొండ. ఉంది అంటే వుంది. లేదు అంటే లేదు’ ‘అదేంటి?’ ‘అంటే, కొండని పనసకాయ చెక్కినట్టు చెక్కేశారు. అంతే’ ‘నాకయితే మనకి చిన్నప్పుడు చేసిన డిప్ప కటింగు గుర్తుకొస్తోంది’ ‘రెండ్రోజులు ఆగితే ఆపక్కంతా నున్నగా గుండు గీకినట్టు గీకేస్తారు’ ‘అడవి……

ఇది వివేక్ మాయ!

-నిర్వాణ లంకమల దారుల్లో- ఎంత బాగుందో ఈ బుక్. మొదటి నుండి ప్రకృతి అంటే ఇష్టం వల్ల నేను ఈ పుస్తకానికి చాలా తొందరగా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికి రెండుసార్లు చదివాను. మొదటిసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి కంటే, రెండోసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి వేరు, అదేందో తిరుపతిలో వెంకన్నను చూసినంతసేపు కళ్ళలో ఉంటాడు, కొండ…