Day May 27, 2026

మాజీ సిఎం పినరయ్ నివాసాలపై ఈడీ దాడులు

– కొచ్చిన్ మినరల్స్ లిమిటెడ్ కేసులో.. తిరువనంతపురం, మే 27 : కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రూ.1.72…

ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

– రాష్ట్ర అభివృద్దికి సంబంధించి విన్నపాలు న్యూదిల్లీ, మే 27: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ దిల్లీలో తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారం కలుసుకున్నారు. తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్ అక్కడినుంచి ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు.…

‘ఎస్ఐఆర్‌’ ప్రక్రియను తిప్పికొట్టాలి

– కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు – బీజేపీకి అనుకూలంగా ఉంటేనే ఓటు.. లేదంటే తొలగింపు – సమర్థులైన బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం. – జూన్ 30 లోగా అన్ని గ్రామ, మండల కమిటీల భర్తీ పూర్తి కావాలి ఖమ్మం, ప్రజాతంత్ర, మే 27 :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా…

పోలీస్ కస్టడీకి బండి భగీరథ్

– సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం మొయినాబాద్‌కు తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం భగీరథ్‌ను పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లినట్ల తెలుస్తోంది. మరోవైపు భగీరథ్‌ను మూడు రోజులపాటు…

ఎప్పుడూ చేసే పనే ఎటమటమైతే ఎట్లా?

“దశాబ్దాలుగా చూస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు కూడా రాష్ట్రమంతటా చెలరేగుతున్నది. గత వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలూ, అధికారుల అక్రమాలూ, ప్రతిపక్షాల విమర్శలూ,అధికారపక్షపు బూకరింపు సమర్థనలూ వినిపించని రోజు లేదు. బహుశా ఈ దృశ్యం మరొక రెండు వారాల దాకా కొనసాగవచ్చు కూడా. ఈలోగా రోడ్ల మీద, మార్కెట్ ప్రాంగణాలలో, కొనుగోలు కేంద్రాల…

ఆధ్యాత్మికత – రాజకీయం.. సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలము

“భారతదేశం వంటి బహుళత్వ సమాజంలో భక్తి వ్యక్తిగత విశ్వాసంగా, ప్రభుత్వ పాలన సామాజిక బాధ్యతగా కొనసాగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అత్యంత అవసరం..” భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తి దేశ సమగ్రతకు ప్రధాన ఆధారం. అయితే…

పశ్చిమ ఆసియా పై మళ్లీ యుద్ధ మేఘాలు…

West Asia Conflict, Geopolitics, Middle East Tensions, International Relations, Global Security

పశ్చిమ ఆసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతల అగ్నికుండంగా మారుతోంది. శాంతి చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలు వెలువడుతుండగానే యుద్ధ వాతావరణం తిరిగి ముదురడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్లీ “కైనెటిక్” దశకు చేరుకుంది. అంటే ప్రత్యక్ష సాయుధ…

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వడ్లు తడిసాయ్‌

– ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ కొనాలి – ఇసుక రవాణా ఆపి ఆ లారీల్లో ధాన్యం తరలించాలి – రైతు సమస్యలు వదిలేసి ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు – చిన్నకోడూరులో మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 27 : ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాలం పండించిన…

కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలు

– వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు కాళేశ్వరం, ప్రజాతంత్ర, మే 27: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద తెల్లవారు జాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాళేశ్వర క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 21న…