తుమ్మిడిహెట్టి బ్యారేజీపై అడుగు ముందుకు

– మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. తమ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని…







