Day May 27, 2026

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై అడుగు ముందుకు

– మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. తమ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని…

నర్సింగ్ విద్య బలోపేతానికి చ‌ర్య‌లు

– నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటు చేస్తాం – మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేస్తున్నాం -ౖ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : నర్సింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా రాష్ట్రంలో నర్సింగ్ విద్యను బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…

మహాలక్ష్మిల చేతికి సోలార్ పవర్ ప్లాంట్

– ఇది దేశ చరిత్రలే ప్రథమం – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క – రూ.3 కోట్ల విలువైన‌ సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రులు ఎర్రుపాలెం/మధిర, ప్రజాతంత్ర, మే 27 : మహిళల ఆర్థిక స్వావలంబన ఒక చారిత్రక అడుగని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం…

‘రైతు డిస్కం‘ దరఖాస్తును ఆమోదించొద్దు

– ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్‌రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై పలు అభ్యంతరాలు తెలుపుతూ దానిని తిరస్కరించాలంటూ  బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు లేఖ రాశారు. తెలంగాణ సమాజంలో రైతులను, విద్యుత్‌ను విడదీసి చూడలేం..…

కర్నాటకలో మారుతున్న సమీకరణలు

– సిద్దరామయ్యను తప్పుకోవాలని అధిష్ఠానం సూచన – రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం – 30న డీకే ప్రమాణం చేస్తారన్న ప్రచారం – సిద్దరామయ్యను రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయం న్యూదిల్లీ, మే 27: కర్నాటకం క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. ఈనెల 30న శనివారం…

ప్రతి గ్రామానికీ టి-ఫైబర్ ఇంటర్నెట్

– ఏబీపీ కింద రాష్ట్రంలో ప్రాజెక్టు అమలు : సీఎం రేవంత్ – కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యతో వీసీ హైదరాబా<, ప్రజాతంత్ర, మే 27 : అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద రాష్ట్రంలో టి-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు…

ముస్లింలకు సీఎం బక్రీద్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని గుర్తు చేశారు. బక్రీద్ పండుగ…

ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టాం

– కాలుష్య రహితంగా కూకట్‌పల్లి – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్       కూకట్‌పల్లి, ప్రజాతంత్ర, మే 27 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా వాటిని ముఖ్య…

మక్క రైతుల ఖాతాల్లో త్వరలో నిధుల జమ

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : మొక్కజొన్న రైతుల ఖాతాల్లో త్వరలో నిధులు జమ కానున్నాయి. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ.1173 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.  మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం…