Day May 27, 2026

ముస్లింలకు సీఎం బక్రీద్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని గుర్తు చేశారు. బక్రీద్ పండుగ…

ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టాం

– కాలుష్య రహితంగా కూకట్‌పల్లి – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్       కూకట్‌పల్లి, ప్రజాతంత్ర, మే 27 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా వాటిని ముఖ్య…

మక్క రైతుల ఖాతాల్లో త్వరలో నిధుల జమ

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : మొక్కజొన్న రైతుల ఖాతాల్లో త్వరలో నిధులు జమ కానున్నాయి. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ.1173 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.  మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం…

రణరంగంగా గాంధీ భవన్

– మంత్రుల సమక్షంలోనే నేతల బాహాబాహీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. గాంధీ భవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఎమ్మెల్సీలు బల్మూమూరి, అద్దంకి దయాకర్‌ల సమక్షంలోనే నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ అల్ హజీ బాహాబాహీకి దిగారు. ప్రొటోకాల్ విషయంలో వీరి మధ్య…

పెరుగుతున్న ఎండల తీవ్రత

– అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచన న్యూదిల్లీ, మే 27: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా…

పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య

– సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వాషింగ్టన్, మే 27: అమెరికా`ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అగ్రరాజ్య సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వ్యక్తం చేశారు. పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌తో శత్రుత్వం నేపథ్యంలో పాకిస్థాన్ నిష్పాక్షిక మధ్యవర్తిగా వ్యవహరించలేదని గ్రాహం అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో…

ఉంగాండా మహిళలో ఎబోలా లక్షణాలు

బెంగళూరుకు చేరుకున్న వెంటనే హాస్పిటల్‌కు తరలింపు బెంగళూరు, మే 27: ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోన్న ఎబోలాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న క్రమంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన మహిళకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆ మహిళ (28) ఈనెల 23న ఉగాండా నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే…

కల్లాల వద్ద దైన్యంగా రైతులు

– ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఒక…

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

– జీహెచ్‌ఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు – కేటీఆర్ సవాల్‌పై మరోమారు ఘాటు విమర్శలు – మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం…