Day May 25, 2026

మద్దతు ధర పెంచి చేతులు దులుపుకుంది

– 30శాతం కూడా ధాన్యం సేకరించని కేంద్రం – రాష్ట్రంలో విద్యారంగం పటిష్టతకు కఠిన చర్యలు – లెఫ్ట్ నేతలతో భేటీలో సీఎం రేవంత్ – కార్మికుల కనీస వేతనం పెంచడంపై ‘లెఫ్ట్ ’ అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం…

సీజేపీపై అత్యసవర విచారణకు నిరాకరణ

– దీనిపై అంతగా భావోద్వేగానికి గురికావద్దు – సుప్రీం ధర్మాసనం న్యూఢిల్లీ, మే 25: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై అంత భావోద్వేగానికి గురికావద్దు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ న్యాయవాదులనుద్దేశించి అన్నారు. నిరుద్యోగులను సీజేఐ ఇటీవల కాక్రోచ్‌లతో పోల్చగా అది వివాదం కావడంతో వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)…

ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

– మంత్రి కొండా సురేఖ – పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు – మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 25: అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ క్రమంలో ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ…

అధికార గడప దాటిన రిజర్వేషన్లు!?

“కేవలం ప్రభుత్వ అధికారుల పిల్లలు మాత్రమే కాదు, సమాజంలో అత్యున్నత రాజకీయ పదవులు అనుభవిస్తున్న నాయకుల పిల్లలకు కూడా నేడు రిజర్వేషన్ల రక్షణ లభిస్తోంది. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండి, సమాజంలో అగ్రభాగాన నిలిచే రాజకీయ నాయకుల పిల్లలు సాధారణ అట్టడుగు వర్గాల పేద పిల్లలతో పోటీ పడాల్సింది పోయి,…

దమ్ముంటే ధరలు దించు

– పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్ను భారం తగ్గించాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్…

పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ తనిఖీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సి.వి.ఆనంద్ సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ తనిఖీల్లో అధికారులకు, సిబ్బందికి డీజీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని,…

ముగ్గురు ఏఐడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా

– టీవీకేలో చేరిక‌కు గ్రీన్ సిగ్నల్ చెన్నై, మే 25: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అన్నాడీఎంకేకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం రాజీనామా చేసి ఆ తర్వాత టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను కలిశారు. మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ…

అడ్వకేట్ హత్య కేసులో స్కార్పియో స్వాధీనం

– లోతుగా విచారిస్తున్న పోలీస్ బృందాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ వద్ద కారుతో ఢీకొని న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన కేసులో నిందితులను పట్టుకోవాలని ఆయన కుమారుడు నగర్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. తనకున్న అనుమానలతో ఆధారాలను వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను…

నీటి సమస్యపై సానుకూల పరిష్కారం

– కర్నాటక, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ఒప్పందం – – పరస్పర అవగాహనతోనే కృష్ణా జలాల వినియోగం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : నీటి వినియోగంపై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…