Day May 25, 2026

ధాన్యం కొనుగోళ్లలో సర్కారు విఫలం

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ధ్వజం పరిగి, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో కొనసాగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…

రైతులతో కలెక్టరేట్ ముట్టడే

– రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి   – ప్రభుత్వానికి హరీష్‌రావు డెడ్‌లైన్ – మీది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ – దిల్లీ ట్రిప్పులు ఆపి లారీల ట్రిప్పులు పెంచాలి సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 25 : లక్షలాది రైతులు అరిగోస పడుతున్నా పట్టింపు లేదంటూ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ…

గత ఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోని ఎన్‌టీఏ

 – నీట్ పరీక్షా పత్రం లీక్ కేసులో సుప్రీం అసహనం న్యూదిల్లీ, మే 25: దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అసహనం వ్యక్తం చేసింది.…

ఇప్పటికే 12 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు

– మిగతా ధాన్యం కూడా కొనడానికి ప్రభుత్వం సిద్దం – కేంద్రం తీరుతోనే కొనుగోళ్లలో ఇబ్బందులు – బీజేపీ తీరుపై మండిపడ్డ మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, మే 25: అన్ని రకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాతాలకుంట టన్నెల్‌ను మంత్రి సోమవారం…

టెక్నాలజీ దుర్వినియోగం- సమాజానికి శాపం

Misuse of Technology – A Curse on Society

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే ఏఐ ప్రకంపనలు మొదలయ్యాయి.  అనేక అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ గడించడానికి కృత్రిమ మేథను ప్రవేశ పెడుతున్నాయి. “సైన్స్ అండ్ టెక్నాలజీ” మానవ జీవితాలను శాసిస్తున్నది.  ప్రయోజనాలతో పాటు అనేక విపరీత పరిణామాలకు కూడా విజ్ఞాన,సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేయడం బాధాకరం..”…

హైదరాబాద్ మెట్రోకు అర్థిక‌ శ‌క్తి

– ఫేజ్-1 టేకోవర్‌కు రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్ – ఐఆర్‌ఎఫ్‌సీతో రుణ ఒప్పందం – రవాణా విస్తరణకు దీర్ఘకాలిక నిధుల సమీకరణ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 25 : నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు…

దేశానికి ఆదర్శం మన మహిళలు

– త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు, గోదాములు, రైస్ మిల్లులు – 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 నాటికి కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా…

అట్టహాసంగా ‘పద్మ’ పురస్కారాల ప్ర‌దానం

– పలువురికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి  – కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాల హాజరు న్యూదిల్లీ, మే 25: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర…

పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం

– రోహిణి ప్రవేశంతో ఎండలు మరింత తీవ్రం – పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. ఘట్‌కేసర్‌లో వడగళ్ల వర్షం కురిసింది. మెదక్, సూర్యాపేట…