Day May 19, 2026

శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ

– సుస్థిర పట్టణాభివృద్ధి, సర్క్యులర్‌ ఎకానమి దిశగా చర్యలు – బయో ఎరువులు, విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాధాన్యం – స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌ ‌జాతీయ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి న్యూదిల్లీ, మే 19: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలకు సరిపోయే విధంగా సుస్థిరంగా, సమగ్రంగా, పర్యావరణహితంగా రాష్ట్ర…

లులు మార్కెట్‌లో పనికిరాని ఆహార పదార్థాలు

– ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో బట్టబయలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేప్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్న దాదాపు 150 కిలోల ఆహార పదార్థాలను వారు సీజ్ చేశారు. మంగళవారం ఈ హైపర్…

శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు

– ముగ్గురి మృతి.. పోలీసుల దర్యాప్తు శాన్ డియాగో, మే 19: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. శాన్ డియాగోలోని ఒక ఇస్లామిక్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మసీదు, ఇస్లామిక్ పాఠశాల ఉన్న సముదాయంలో ఈ దాడి జరిగింది. జాతి విద్వేషం, మతపరమైన ద్వేషమే ఈ ఘటన వెనుక కారణమై…

అమెరికాలో ఆదానీపై కేసుల కొట్టివేత

– ఆధారాలు లేవని తేల్చిన న్యాయ శాఖ న్యూయార్క్, మే 19: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న కేసులను అమెరికా న్యాయ శాఖ పూర్తిగా కొట్టివేసింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) సహా పలు ఏజెన్సీలు ఈ కేసులను కొట్టివేశాయి. ఈ కేసులో ఎలాంటి…

ఎబోలా అరికట్టే చర్యలు బలోపేతం

– ఆఫ్రికా దేశాల నుంచి వొచ్చే వారిపై ఆంక్షలు – వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా వాషింగ్టన్, మే 19: ఎబోలా వ్యాప్తిని నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలను బలోపేతం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిలో భాగంగా వ్యాధి వ్యాప్తి చెందిన ఆఫ్రికా ప్రాంతాల నుండి వొచ్చే విమాన ప్రయాణికులను పరీక్షించడంతో పాటు, వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు…

రెస్టారెంట్‌లో కాల్పులు

– నలుగురి మృతి.. 8మందికి తీవ్ర గాయాలు న్యూదిల్లీ, మే 19 : తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఓ యువకుడు రెస్టారెంట్‌లో తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో నలుగురు చనిపోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ తుర్కియేలోని మెర్సిన్ సిటీలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక విÖడియా కథనాల ప్రకారం…

వీధి కుక్కలను తరలించాల్సిందే

– ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు – ప్రతి జిల్లాలో పూర్తిస్థాయిలో బర్త్ కంట్రోల్ – స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లలో కుక్కలు లేకుండా చేయాలి – గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న సుప్రీం న్యూఢిల్లీ, మే 19: వీధి కుక్కల బెడదను రూపుమాపాల్సిందేనని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజీ లేదని…

పొదుపు గందగోళం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక విచిత్రమైన ద్వంద్వ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటి అంశాలు దేశాన్ని మితవ్యయ విధానాల వైపు నెడుతుంటే, మరోవైపు వినియోగ వ్యయం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఆర్థికవేత్త…

పొదుపు మంత్రానికి అభివృద్ది చింతకాయలు రాలునా .?

PM Narendra Modi’s 9 Mantras: A New Direction for India?

“మోదీ చెప్పిన తొమ్మిది సూత్రాలు ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన అంశాలు..ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ మరోవైపు వినియోగం తగ్గించుకోవాలని పొదువు మంత్రం జపిస్తే అభివృద్ధి సాధ్యమైతుందా.? అన్న టెన్షన్‌ కూడా పెట్టుబడి పెట్టే కంపెనీల్లో వ్యక్తమౌతోంది..ప్రజల వినియోగమే లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ప్రజల వినియోగం లేకపోతే ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఎలా చేస్తాయి.?.పెట్టుబడులు…