Day May 19, 2026

అలీనోద్యమం తీరు తెన్నుల పై బలీయమైన వ్యాఖ్య

జనధర్మో విజయతే. ఆచార్య సంపాకీయం అప్పుడు “Tech Nationalism” ఇప్పుడు “soft power domination” గా మారాయి ‘‘పేదవాడిక్కోపం వస్తే పెదవులతో వాగి వాగీ దవడలు నొప్పి’’ అని సామెత ఒకటుంది.  మన అలీనదేశాలు, ఐక్యరాజ్య సమితి వగైరాల ధోరణి కూడ అట్లాగే వుంది. లిబియా మీద అమెరికా దాడిని ఢిల్లీ లో సమావేశమైన అలీన…

శారీరక సాక్షరత ప్రాముఖ్యత పెరగాలి

– పుల్లెల గోపీచంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : శారీరక సాక్షరత ప్రాధాన్యత క్రీడాకారులకు మాత్రమే కాక సమాజంలోని ప్రతి వర్గానికీ తెలియాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. యువతలో ఆరోగ్యకర జీవనశైలి, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఫిజికల్ లిటరసీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో…

22, 23లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్…

మానవాళికి శాపంగా మారనున్న వరి ఉత్పత్తి పెరుగుదల

“దేశవ్యాప్తంగా రైతులు వరిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ప్రభుత్వ కొనుగోలు హామీ, కనీస మద్దతు ధర, నీటి లభ్యత, తక్షణ మార్కెట్ డిమాండ్ రాజకీయ ప్రోత్సాహకాలు. మరోవైపు పప్పుధాన్యాలు నూనెగింజలకు స్థిరమైన మార్కెట్ లేకపోవడం, బలహీనమైన కొనుగోలు వ్యవస్థలు, ధరలు పతనం కావడం వంటి సమస్యలు ఉన్నాయి.” వ్యవసాయం మానవాళిని పోషించాలి.. జీవవ్యవస్థలను…

న్యాయం కోసం వెళ్తే నరకం చూపాడు

– సీఐ అరాచకాలపై డీజీపీకి ఫిర్యాదు! – పెళ్లి పేరుతో వివాహితపై అత్యాచారం, బలవంతపు అబార్షన్ – ఖమ్మం టూ టౌన్ పిఎస్ లో కేసు.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ – ఆయన కాలం నాటి కేసులపై రీ-ఎంక్వైరీ జరపాలని బాధితుల డిమాండ్‌ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 19 : న్యాయం కోసం వచ్చిన వివాహితను…

జాతీయ ఐక్యత భావం క్రమంగా బలహీనపడుతోందా?

“1999 కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ల వద్ద “భారత్ మాతాకీ జై” అంటూ వారికి ఆహార ప్యాకెట్లు అందించే వారు కనిపించలేదు. కానీ 1962 నుంచి 1971 మధ్య కాలంలో సైనికులతో వెళ్తున్న రైళ్లు దాటితే ప్రజలు దేశభక్తి నినాదాలు చేసేవారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో కనిపించిన పక్షపాత రాజకీయ కథనాలు…

ఇం‌దిరమ్మ ఇంటి కోసం మహిళకు వేధింపులు

– కాంగ్రెస్‌ ‌నాయకుడిపై పోలీసు కేసు  కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 19: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట మండల కేంద్రానికి…

జొన్నల కొనుగోలు కోసం ఆందోళన

– జాతీయ రహదారిపై రైతుల ధర్నా నిర్మల్‌,‌ప్రజాతంత్ర,మే 19: జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ నిర్మల్‌ ‌జిల్లా సారంగాపూర్‌ ‌మండలంలోని మార్కెట్‌ ‌యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్‌ ‌రహదారిపై రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్‌…

ఆవిర్భావ దిన వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

– అధికారులకు స్పెషల్ సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా  నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలను సికింద్రాబాద్‌లోని…