Day May 19, 2026

వాట్సాప్ మీ-సేవ.. మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

– కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి – డిజిటల్ సేవలను మరింత విస్తరించిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ-సేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ…

నిప్పుల కొలిమే!

– ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మండుటెండలు – 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు – జనం బయటకు రాలేక అవ‌స్థ‌లు ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 19 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. మండుటెండల తో ప్రజలు బయటకు…

పదవులు రెండు.. ఆశావహులు పదుల్లో..

– ప్రభుత్వ కాల పరిమితి ఇక రెండున్నరేండ్లే – అధిష్ఠానానికే విజప్తి చేసుకుంటున్న ఎమ్మెల్యేలు – ప్రక్షాళన చేస్తే పరిస్థితి ఏమిటి? – మంత్రివర్గ విస్తరణపై మల్లగుల్లాలు – కార్పొరేషన్ల చైర్మన్‌ల భర్తీలో అసంతృప్తి – బీజేపీ భయంతో ఆచితూచి అడుగులు                    …

కేబినెట్ భేటీ 23కు వాయిదా ?

– సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో నిర్ణయం – ఈసారి యాదగిరిగుట్టలో నిర్వహించే యోచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: ఈనెల 21న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అదే రోజున సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ సమావేశాన్ని 23వ తేదీన రాజధాని వెలుపల…

ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శకత అవశ్యం

– కమిటీ సమన్వయంతో ముందుకు సాగాలి – టీజేఏసీ పూర్వ చైర్మన్ వెంకటేశ్వర్లు డిమాండ్ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 19 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా జేఏసీ పూర్వ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ…

పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత‌ ప్రాధాన్యత

– దేవాదుల, ఎస్సెల్బీసీ, సీతారామలతో సమానంగా పూర్తి – పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రణాళికలు – జూరాలలో పూడిక తీసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతాం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి…

పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ మోసం

– 90శాతం పూర్తి చేశామని అబద్ధాల ప్రచారం – గత ప్రభుత్వ నిర్లక్ష్యం అంతాఇంతా కాదు – మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: బీఆర్ఎస్ నేతలకు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 2015లో అప్పటి సీఎం కేసీఆర్…

ఏసీబీ వ‌ల‌లో భారీ అవినీతి తిమింగలం

– జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు – సోదాల్లో కుప్పలుతెప్పలుగా నగదు, నగలు స్వాధీనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: హైదరాబాద్ జలమండలిలో భారీ తిమింగలం పట్టుబడింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తుల…

పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయ‌డ‌మే లక్ష్యం

– యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశం – నిధులకు ఢోకా లేదన్న సీఎం రేవంత్ – ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక భేటీ – ప్రతిపక్షాల పాదయాత్రల ప్రకటనల వేళ అధికార పక్షం దూకుడు మహబూబ్ నగర్ ,ప్రజాతంత్ర, మే 19 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి…