Day May 11, 2026

ఆర్మూర్ సొసైటీకి తాళం

– ధాన్యం తరలించకపోవడంపై రైతుల నిరసన నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెల రోజులుగా ధాన్యం కోసి కల్లాల్లో వేసి తూకం చేసిన కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్మూర్ సొసైటీకి సోమవారం…

మోర్తాడ్‌లో హైవేపై రైతుల ధర్నా

– ధాన్యం కొనుగోళ్లు, తరుగు దోపిడీపై నిరసనలు – అధికారులు స్పందించడం లేదన్న మాజీ మంత్రి వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలని, తరుగు దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులతో…

13న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

– ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్రంలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఉదయం 11 నుంచి…

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ‘గద్వాల’

– సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. చాకలి ఐలమ్మ మనవరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం…

కార్మికుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్…

జవాబుదారీతనం లేని ప్రధాని ప్రసంగం

– ఇలాంటి వారు దేశాన్ని నడపడం కష్టం – ‘ఎక్స్‌’ వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు న్యూదిల్లీ, మే 11: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారని అన్నారు. ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో చెప్పే పరిస్థితికి మోదీ వచ్చారంటూ మండిపడ్డారు. తెలంగాణ…

ఆర్థిక పరిస్థితిపై దిగజారి మాట్లాడవద్దు

– కొత్త సీఎం విజయ్‌కు స్టాలిన్ హెచ్చరిక చెన్నై, మే 11 : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలకు దిగాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే.స్టాలిన్ విజయ్ ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత…

పెట్టుబడుల ఆకర్షణకు సమాయత్తం కావాలి

– పరిశ్రమల శాఖపై సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, మే 11 : తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ అధికారులతో, ప్రాజెక్టు కన్సల్టెంట్లతో రాష్ట్ర…

రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా పోరాటం

– కేంద్ర సహకారం తప్పనిసరి – రాష్ట్ర ప్రాజెక్టుకు అనుమతులను మాత్రమే కోరాం – రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా పోరాటం – బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ‘- సర్‌’ పేరుతో రాష్ట్రాల్లో చొరబడే యత్నం – జెమిని సర్కస్‌లా బీజేపీ ఎన్నికల విధానం – మోదీ పాలానానుభవ రాహిత్యంతో దేశానికి నష్టం…