Day May 11, 2026

‘సర్’ను పకడ్బందీ మ్యాపింగ్ చేపట్టాలి

–  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 11: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని సీఈఓ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్…

కొడుకు నేరానికి పాల్ప‌డితే క్షమించవద్దు

– సంచలనంగా సునీతా కృష్ణన్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన నేపథ్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘ సేవకురాలు సునీతా కృష్ణన్ తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ‘తల్లిదండ్రులందరినీ అభ్యర్థిస్తున్నా.. ఒకవేళ కొడుకు లైంగిక…

సనత్ నగర్ టిమ్స్ ట్రయల్ రన్ విజయవంతం

– కార్డియాక్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ హబ్‌గా మార్చండి – ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: పేషెం ట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే లా సనత్నగర్ టిమ్స్న తీర్చిదిద్దాలని ఆరో గ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామో దర్ రాజనర్సింహ ఆదేశించారు. సనతనగ ర్ టిమ్స్…

ఖరీఫ్ కు యూరియా కొరత రావద్దు

– నెలాఖరుకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం చేయాలి – రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి కనీసం 90 శాతం సరఫరా చేయాలి – రైతులకు నానో యూరియాపై కంపెనీలు అవగాహన కల్పించాలి – సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సహకాలు అందించాలి – ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష…

చేర్యాలలో పట్టపగలు దొంగల బీభత్సం

– తలుపులు పగులగొట్టి 6 తులాల బంగారం చోరీ చేర్యాల, ప్రజాతంత్ర, మే 11 :చేర్యాల పట్టణంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఎంచుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతూ ప్రజలను భయాం దోళనకు గురిచేస్తున్నారు. పట్టణ ంలోని గడితోట కాలనీలో సోమ వారం మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఓ…

గవర్నర్ శుక్లాతో సీఎం భేటీ

– డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమానికి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు కిట్లు అందజేస్తామన్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయి…

పేదలకు న్యాయమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

– అందుకే విద్యా శాఖను నేనే నిర్వహిస్తున్నా – స్కూల్స్‌లో మౌలిక వసతులకు రూ.1700 కోట్లతో ప్రణాళిక – సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : యూనివర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది..పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం తమ ప్రభుత్వ బాధ్యత.. రాష్ట్రంలోని తండాలు, గూడాలు, మారుమూల‌…

ప్రధాని మోదీ పెద్ద సున్నా ఇచ్చి వెళ్లారు

– రవాణా శాఖ మంత్రి పొన్నం విమర్శ – బండి కుమారుడి కేసులో న్యాయం జరుగుతుంది హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఎమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు తెలంగాణకు కావలసిన అభివృద్ధి అంశాలపై ఒక్క వినతి పత్రం అయినా ఇచ్చారా.. ట్రిపుల్ ఆర్ నిధులు, మెట్రో నిధులు…

గుప్త నిధుల కోసమే గుడి కూల్చివేత

– బడి పేరుతో 800 ఏళ్ల నాటి కాకతీయ శివాలయం విధ్వంసం – ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో రూ.500 కోట్ల కుంభకోణం – బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధ్వజం నర్సంపేట/ఖానాపురం, ప్రజాతంత్ర, మే 11 : గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయాన్ని కూల్చివేశారని బీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు తెలిపారు.…