Day April 30, 2026

వేసవి ఎండల్లా మండుతున్న రాష్ట్ర రాజకీయాలు

“అందులో భాగం అన్నట్లుగా నాలుగు ఏళ్ళ క్రితం కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో కాంగ్రెస్‌పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిందో అదే వరంగల్‌లో  ఆ డిక్లరేషన్‌ ‌హామీని యధావిదిగా అమలుచేయాలన్న డిమాండ్‌తో మే 6వ తేదీన  రైతులతో సభ నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. అలాగే వివిధ జిల్లాల్లో  ప్రకటించిన డిక్లరేషన్‌ ‌హామీలపైన కూడా ఆయా జిల్లాల్లో…

మేడే స్ఫూర్తి ని మింగేసిన కార్పోరేట్ వ్యవస్థలు

“ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయి, ఆర్థిక మాంద్యంతో అట్టుడికి పోతున్న నేపథ్యంలో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ బాధ్యతా యుతంగా, శక్తివంచన లేకుండా పనిచేయాలి. ప్రైవేటు రంగాలు ఎప్పుడూ లాభాల గురించే ఆలోచిస్తాయి . తప్ప, ప్రజల శ్రేయస్సును గురించి…

భారత కార్మికోద్యమ పితామహులు

“భారతదేశంలో కార్మికుల కోసం స్థాపించబడిన మొదటి ట్రేడ్ యూనియన్ ఇది. దీని ద్వారా లోఖండే మరియు ఆయన మిత్రులు మిల్లు కార్మికులను ఏకం చేశారు. 1884లో వేలాది మంది కార్మికులతో బొంబాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ పత్రాన్ని సమర్పించారు.”   ఫూలే, లోఖండే మరియు సత్యశోధక సమాజ్ పోరాటం ప్రపంచవ్యాప్తంగా…

పొద్దుపొడుపై

నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషి రాజ్యాలు నేడు తలవంచి తలలేని దేహాలై మిగిలి పోయాయెందుకో నేల పొరల్లో దాగిన విత్తనం భూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచిన మట్టిని తొలుస్తూ అంకురమై నిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకృతి సహజధర్మం స్వేచ్ఛగా నీలాకాశంలో రెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగా ఎగిరే విహంగాలను రాకాసి గద్దలు అన్యాయంగా రెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే…

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

రక్తరేఖ!

   మెరుపు తీగెలు “ఏమిటిది?” భక్తుల్ని అడిగాడు మారు రూపంలో వున్న యీశ్వరుడు. “గీత!” అన్నాడొకడు. “ముళ్ళకంచె” అన్నాడొకడు. “ఊరికి హద్దు!” అన్నాడొకడు. “దేశానికి సరిహద్దు!” అన్నాడొకడు. “కావచ్చు. కాని మనుషుల మధ్యలో యెందుకు?” అర్థంకాలేదు యీశ్వరుడికి. “వాళ్ళు వేరు… మేం వేరు” చెప్పాడొకడు. “ఏ దేవుడు చెప్పాడు?” అడిగాడు మారు రూపంలో వున్న అల్లా.…

చింతల చేను చింత తీరింది – 2

(గత సంచిక తరువాయి భాగం) బండికి పిలుపులు రావటం మొదలైన వెంటనే తొలుత వచ్చినవాడు ఏలుమలై. అతని పొలంలో మూడుగంటలు పనిచేసినందుకు గుణశేఖరుడికి మూడువేలు ఇచ్చాడు. ఎంతో సంబరపడ్డాడు గుణశేఖరుడు. అంతలోనే వచ్చాడు పుట్టారెడ్డి. తానే ఎలుమలైకి చెప్పటం వలన, గుణశేఖరుడికి మూడువేలు వచ్చాయని, దానికిగాను పదిశాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు పట్టుకెళ్తాడు…

దేశానికే ఆదర్శంగా అక్రిడిటేషన్ల జారీ

– సంఖ్య తేలితే జర్నలిస్టులకు మరిన్ని సౌకర్యాల కల్పన – 10లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు – 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్లర్లకు ఆదేశం – 15వరకు అందరికీ బస్సు పాస్‌ల పొడిగింపు – సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో అర్హులైన…

కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన

– ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: కల్వకుంట్ల కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఆమె పెట్టుకున్న పేర్లలో ఈ పేరును ఖరారు చేసింది. దీనిపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ‘ఈసీ నిబంధనలకు అనుగుణంగా జనవరిలో మొత్తం ఐదు పేర్లతో దరఖాస్తు…