Day April 30, 2026

ఇక కొత్త ఆయుధంతో విరుచుకుపడతాం

– అమెరికాకు ఇరాన్ నేవీ కమాండర్ హెచ్చరిక టెహ్రాన్, ఏప్రిల్ 30 : శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా…

క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్

– గాంధీ ఆలోచనలతో అవతరించింది – స్వాతంత్య్రం సాధనలో కాంగ్రెస్ పాత్ర అమోఘం : మంత్రి సీతక్క  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సేవాదళ్ పాత్ర మరువలేనిదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ది గాంధీ అహింసా సిద్ధాంతం.. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్…

రైతు గోస తగులుతుంది

– కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీరు – కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం ఎందుకు కొనడం లేదు? – మిల్లర్లు, దళారుల కుమ్మక్కుపై చర్యలు తీసుకోవాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ…

గురు తేజ్ బహదూర్ త్యాగం నిరుపమానం

– పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి నందిగామ(రంగారెడ్డి జిల్లా), ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : చరిత్ర, ఆధ్యాత్మికత, జాతీయ వారసత్వాల అరుదైన కలయికకు కన్హా శాంతి వనం వేదికైంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల సంవత్సరం, బాబూజీ మహారాజ్ 127వ జయంతి, రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ 117వ జయంతిని పురస్కరించుకుని గురువారం…

నకిలీ విత్తనాల నిరోధానికి కఠిన చర్యలు

– నాణ్యమైన విత్తనాలనే అందుబాటులో ఉంచాలి – కో మార్కెటింగ్‌పై నిర్దిష్ట నియమాలు రూపొందించాలి – హెచ్‌టీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి రానివ్వద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలనే అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

సంక్షోభం లో విమానయాన రంగం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలను రాజేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, దాని ప్రభావం నేరుగా భారత విమానయాన రంగంపై పడటం అత్యంత ఆందోళనకరం. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ)  కేంద్ర ప్రభుత్వానికి పంపిన SOS…