కర్రెగుట్టల ఉదంతం లేవనెత్తుతున్న ప్రశ్నలు

ఏప్రిల్ 21 నుంచి మూడు వారాలుగా తెలంగాణ – ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను చక్రబంధం చేసిన భారత ప్రభుత్వ సాయుధ భద్రతా బలగాలు, అర్ధసైనిక బలగాలు సాధించదలచుకున్నదేమిటి అనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసి ఉంది. మూడు వారాలుగా సాగుతున్న ఈ ప్రక్రియలో భద్రతా బలగాలు ఇప్పటికి కొన్ని కొండలను ఆక్రమించి, వాటి…








