Category తెలంగాణార్థం

మైలారం గుట్ట సమస్య మనందరిదీ!

నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు కొందరు జనవరి 5 ఆదివారం నాడు హైదరాబాద్‌ ‌వచ్చారు. తమ జీవన్మరణ సమస్య మీద పదిహేను సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ, కనీసం ఆరు సంవత్సరాలుగా మరింత తీవ్రమై, రెండు నెలలుగా తమ బతుకులకు ఆటంకంగా పరిణమించిన ఆ సమస్యను ప్రజల దృష్టికి తేవడానికి హైదరాబాద్‌ ‌వచ్చారు. సమస్యను…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

ప్రతి రోజూ కావాలి పుస్తకాల పండుగ!

ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పుస్తకాల పండుగ జరగబోతున్నది. ‘ఈ రోజుల్లో పుస్తకాలు చదివే చాదస్తులెవరండీ’ అని సన్నాయి నొక్కులు నొక్కే వారుంటారు. పుస్తకమే శ్వాసగా ధ్యాసగా ప్రాణంగా ప్రపంచంగా బతుకుతున్నవాళ్లూ ఉంటారు. ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగే గనుక ఇందులో కొత్త ఏమున్నది…

అవసరమేనా ఈ వివాదం?

అనవసరమైన వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని అటు మళ్లించడం, తద్వారా అవసరమైన విషయాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడడం ఈ దేశంలో పాలకవర్గాలు ఒక కళగా అభివృద్ధి చేశాయి. నిజంగా ప్రజా జీవితానికీ ఆ వివాదానికీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, అత్యధిక ప్రజానీకం ఆ వివాదాన్ని పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినా, అటు అధికార పక్షమూ…

ఉడకలేదని తెలుపుతున్న మెతుకు!

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, పది సంవత్సరాల తెలంగాణ/భారత రాష్ట్ర సమితి పాలన తర్వాత, కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది నిండుతున్నది. ఏ ప్రభుత్వానికైనా ఏడాది పని తీరు ఒక గణనీయమైన సూచికే అవుతుంది. ఐదు మైళ్ల ప్రయాణంలో ఈ మైలు ఎలా గడిచిందో ఈ మైలురాయి దగ్గర ఆగి…

తెలుగు నాస్తికోద్యమ నాణానికి ఆంధ్ర బొమ్మ ‘గోరా’ – తెలంగాణ బొరుసు ‘సురమౌళి’

కాకతీయ కలగూర గంప – 9 ఒడ్డూ పొడుగు ఆకారంబీ చామనచాయ శరీరంబీ మెరుస్తున్న కళ్లుబీ సాధారణ తెల్లని కాటన్‌ లూజ్‌ పైజామా, లాల్చీబీ కంచు కంఠం – ఇదీ నేను ఎప్పుడో 60 ఏండ్ల క్రితం కనీసం 50 సార్లైనా చూసిన సురమౌళిగారు. మా ఇంట్లోనో లేదా వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు ప్రక్కన వున్న…

ప్రజాగ్రహానికి ఆజ్యం పోస్తున్న ఇథనాల్!

ఇది రాస్తున్న సమయానికి నిర్మల్ జిల్లాలో నిర్మల్ – భైంసా జాతీయ రహదారి మీద దిలావర్ పూర్ లో రైతుల, ముఖ్యంగా మహిళల రాస్తారోకో ఆందోళన అనంతర పరిణామాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమయిన ఆందోళన బుధవారం ఉదయానికి కూడా కొనసాగింది. వేలాది మంది దిలావర్ పూర్, గుండంపల్లి, సమందర్ పల్లి, రత్నపూర్ కాండ్లీ, చర్లపల్లి…

లగచర్ల ప్రజాగ్రహం గురించి మరొకసారి…

ఒక వారం వారం శీర్షికలో గత వారం రాసిన విషయం మీదనే మరొకసారి రాయడం సాధారణంగా జరగదు. కాని వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజి భూసేకరణకు వ్యతిరేకంగా వ్యక్తమైన ప్రజాగ్రహం తెలంగాణ సమాజానికీ, పాలనకూ, అభివృద్ధి నమూనాకూ, అమలవుతున్న పోలీసు రాజ్యానికీ సంబంధించి లోతైన ప్రశ్నలెన్నో లేవనెత్తుతున్నది గనుక దాని గురించి మళ్లీ మాట్లాడుకోవాలి.…

లగచర్ల ప్రజల ఆగ్రహపు అసలు సూచనలు

pharma company in Lagacharla village

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల పేరుతో భూములు కోల్పోతున్న గ్రామస్తులు సోమవారం నాడు ప్రభుత్వ అధికారుల మీద తిరగబడ్డారు. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో జిల్లా కలెక్టర్ తో సహా చాల మంది అధికారులు గాయపడ్డారు, లేదా తప్పించుకుని పారిపోయారు. ఈ దాడిని…