Category తెలంగాణ

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

– వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటన సిద్దిపేట,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌సిద్దిపేట జిల్లా కోహెడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గురువారం పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పంట నష్టంతో ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు.…

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

యాదగిరిగుట్ట ఆలయ ఈఈని కోర్టుకు హాజరుపరిచిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్‌ ఈఈ ఊడెపు రామారావు కార్యాలయంలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మేడిపల్లిలో నల్గొండకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ నుంచి ఈఈ రామారావు రూ.1.90లక్షలు లంచం…

గాంధీ సత్యాగ్రహం స్పూర్తితో ఎన్డీయేను తరిమికొట్టాలి

– బీహార్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: భారత దేశం నుంచి బ్రిటిష్‌ పాలకులను తరిమికొట్టడానికి మహాత్మా గాంధీజీ చంపారన్‌ జిల్లా వేదికగా సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, అదే స్పూర్తితో నేడు బీహార్‌ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కాంగ్రెస్‌ బీహార్‌ ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

రైలు ప్రయాణికులకు పోలీసుల సాయం

– వాటర్ బాటిళ్లు, పులిహోర పొట్లాల పంపిణీ మహబూబాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణ ఎక్సప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ సంద ర్భంగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా…

భారీ వర్షాలతో వరంగల్‌ దిగ్బంధం

– 34 సెం.మీ రికార్డు వర్షపాతం – నీట మునిగిన రైల్వే స్టేషన్లు.. – రైలు ప్రయాణికులకు పోలీసు, స్వచ్ఛంద సంస్థల సాయం – డీజీపీ అభినందన వరంగల్‌, ప్రజాతంత్ర అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్‌, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాలు అతి…

ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ ఆస్తుల నమోదు

– వక్ఫ్‌బోర్డు సిబ్బందికి శిక్షణ – బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అసదుల్లా చొరవ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తెలంగాణ వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ అసదుల్లా ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ ఆస్తుల నమోదుకు సంబంధించి వక్ఫ్‌బోర్డు సిబ్బందికి ఉమీద్‌ నిబంధనలు 2025 ప్రకారం మేకర్స్‌, చెకర్స్గా నియమితులైన అన్ని జిల్లాల…

తుఫాను న‌ష్టం అంచ‌నాకు ప్ర‌భుత్వం చర్యలు

– ధాన్యం, ప‌త్తి కొనుగోళ్ల‌లో రైతుల‌కు అండ‌ – రెండు మూడు రోజులు పంట కోతలు వాయిదా వేయాలి – రైతుల‌కు ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి – స‌హాయ‌క చ‌ర్య‌ల్లో అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యం – విద్యుత్ స‌రఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29:  మొంథా తుఫాను తెలంగాణ మీదుగా ప్రయాణించి బలహీనపన నేప‌థ్యంలో…

రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసింది

– ధాన్యం, ప‌త్తి కొనుగోలు చేసే ప‌రిస్థితి లేదు – ఎరువుల‌ కోసం రైతుల తిప్ప‌లు – ఆరు, ఏడువేల ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చారు – ఉద్యోగాల‌పై పొంతన లేని సంఖ్య‌ చెబుతున్న మంత్రులు – జూబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను గెలిపించండి – వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29:  రాష్ట్రంలో పాలన…

క్షేత్ర‌స్థాయిలో అధికారులు అప్ర‌మ‌త్తంగా వుండాలి

– లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌పై దృష్టి పెట్టాలి – పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి – అధికార్లు 24 గంట‌లు అందుబాటులో వుండాలి – మంత్రి కొండా సురేఖ‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన  నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు…