Category తెలంగాణ

తుఫాను బాధిత కుటుంబాలను ఆదుకోండి

– కార్పొరేట్‌ సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మొంథా తుఫానుతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించాల్సిందిగా పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పౌరులు, రైతుల కోసం సహాయ,…

సమాచార శాఖ డిడి ప్రసాదరావు సేవలు ఘనం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: సమాచార, పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జి.ప్రసాదరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు వివిధ హోదాల్లో దాదాపు 41 సంవత్సరాలు పనిచేసిన ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని సమాచార భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అయన…

పటేల్‌, ఇందిరలకు సీఎం పుష్పాంజలి

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఉక్కు మనిషి, ప్రథమ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆ మహనీయుల చిత్రపటాల వద్ద ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం…

మైనార్టీ వోట్ల కోసమే అజార్‌కు పదవి

– తుఫాన్‌ సమయంలో ఇలాగేనా వ్యవహరించేది? – గతంలో ఇస్తామన్న సాయం ఎందుకు ఇవ్వలేదో – అజారుద్దీన్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజం కాదా.. – బీజేఎల్‌పీ నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌31: రాష్ట్రమంతా మొంథా తుఫాన్‌తో అల్లకల్లోలం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌…

యాదగిరిగుట్టలో 2కే రన్‌ ఫర్‌ యూనిటీ

– సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా 2కే రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఏసిపి శ్రీనివాస్‌ నాయుడ,ు టౌన్‌ సీఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల నుండి ఎమ్మార్వో…

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం – పార్టీ చేరిన ఎంఐఎం నాయకులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎంఐఎం నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నోటికొచ్చిన…

భాగ్య‌ న‌గ‌రంలో కాలుష్య ర‌హిత ర‌వాణా

– పీఎం ఈ-డ్రైవ్ కింద విద్యుత్ బ‌స్సులు – ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి పొన్నం స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. పి.ఎం. ఈ-డ్రైవ్‌ కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల…

ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు క్లియర్‌

– ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్‌ పెండింగ్‌ బిల్లులు కూడా – డిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులు అక్టోబర్‌ నెలకు సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను డిప్యూటీ సీఎం…

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం

– చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించండి – కాంగ్రెస్‌ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని, గత 22 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో…