Category తెలంగాణ

దంప‌తులు గ‌ల్లంతైన ప్రాంతాన్ని ప‌రిశీలించిన పొన్నం

– గాలింపు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్‌, కల్పనలు గల్లంతైన ప్రాంతాన్ని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం రాత్రి పరిశీలించారు. ఈ జంట గల్లంతై 24 గంటలు దాటినా…

ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించండి – జూబ్లీహిల్స్‌ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప…

రోడ్లు, కల్వర్టులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి

– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: వరద నీరు ప్రవేశించిన లోతట్టు కాలనీలు, గ్రామాలను మ్యాపింగ్‌ చేసి మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వాటర్‌…

చిన్నారుల ఆకలి తీర్చిన అంగన్వాడీలు

– అభినందించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: హన్మకొండలోని సమ్మయ్యనగర్‌, అమరావతినగర్‌, టీవీ టవర్‌ ప్రాంతాలు ఇటీవల వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల నుండి రక్షించిన చిన్నారుల ఆకలి తీర్చడానికి అంగన్వాడీ సిబ్బంది విశేష సేవలు అందించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేడిగా…

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ స్టాల్

– దిల్లీలో భార‌త్ ఇంట‌ర్నేష‌న‌ల్ రైస్ కాన్ఫ‌రెన్స్ – తెలంగాణ స్టాల్‌ను సంద‌ర్శించిన విదేశీ ప్ర‌తినిధులు – బియ్యం ఎగుమ‌తి పెరిగితే రాష్ట్రానికి లాభం: స్టీఫెన్ ర‌వీంద్ర‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  న్యూదిల్లీలోని భారత్ మండపం హాల్ నెం.14లో గురువారం నిర్వహించిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్ లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల…

చనిపోయిన ఐదేళ్లకు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ  

~ శ్రీపాద నరేష్‌ మృతిని ధ్రువీకరించిన బహరేన్‌లోని ఇండియన్‌ ఎంబసీ  – ఇపుడు శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు – అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని ఎంబసీ సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: గల్ఫ్‌ దేశమైన బహరేన్‌లో చనిపోయిన తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్‌ సర్టిఫికెట్‌)…

యాద‌గిరిగుట్ట‌లో మెగా రక్త దాన శిబిరం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  అక్టోబర్ 30: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా  యాదగిరిగుట్ట పట్టణంలోని లక్కీ ఫంక్షన్ హాల్‌లో యాదగిరిగుట్ట పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పిలుపు మేరకు యాదగిరిగుట్ట ఏసిపి బీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వ‌హించ‌గా పెద్ద సంఖ్య‌లో దాత‌లు వ‌చ్చి ర‌క్త‌దానం చేశారు.…

మున్నేరు వాగు ఉధృతితో మరోమారు ఆందోళన

– ఖమ్మం-బొమ్మకల్‌ ‌రహదారిపై భారీగా వరద ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఖమ్మంలోని మున్నేరు వాగు మరోమారు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటిమట్టం పెరగడంతో మరోమారు భయాందోళనలు మొదలయ్యాయి. వాగు పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్‌, ‌బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57…

ప్యారడైజ్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులు

– 9 నెలల పాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌30: ‌ప్యారడైజ్‌ ‌జంక్షన్‌ ‌నుంచి డెయిరీఫామ్‌ ‌రోడ్‌ ‌వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్‌ ‌కారిడర్‌ ‌నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్‌ ‌కమిషనర్‌ ‌డి. జోయల్‌ ‌డేవిస్‌ ‌తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.…