Category తెలంగాణ

పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలి

– తుఫాన్‌ ప్రభావిత మహబూబాబాద్‌, ములుగు కలెక్టర్లకు సూచనలు – మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్‌, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ…

పట్టణ పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

– నిబంధనల సడలింపుతో ప్రయోజనం – ప్రజల కోసం పాటుపడ్డ నేత పీజేఆర్‌ – నవీన్‌ గెలుపు కోసం మంత్రి పొంగులేటి పాదయాత్ర – మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ నుంచి 300మంది చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రెవెన్యూ,…

తుఫాన్‌ ప్రభావిత జనులకు బాసటగా నిలవాలి

– కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నష్టాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయంతో పాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని బీజేపీి కార్యకర్తలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు…

బీఆర్‌ఎస్‌, బీజీపీల పొత్తును బ‌య‌ట‌పెట్టండి

– పథకాల అమలుపై ఇంటింటా ప్రచారం చేయాలి – ములుగు నాయకులు, కార్యకర్తలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం – నవీన్‌ ప్రచారానికి వచ్చి మంత్రితో మాటామంతీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: పజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చాలని, అదే సమయంలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య…

జనజీవనానికి ఆటంకాలు కలగొద్దు

– ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి ప్రొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న…

పంట కోతలను వాయిదా వేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు మంత్రి తుమ్మల సూచన – లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి – ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అఅక్టోబర్‌ 29 : మొంథా తుఫాను తీరం దాటి తుఫాను దిశ మార్చుకున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు పడుతున్నందున…

జూబ్లీహిల్స్‌.. పేరుకే సంపన్నుల ఏరియా

– ఇక్కడి బస్తీలలో బాధలు మాత్రం వర్ణనాతీతం – బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు.. కాంగ్రెస్సూ తీర్చడంలేదు – ఉప ఎన్నిక ప్రచారంలో ఎంపీ ఈటల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: జూబ్లీహిల్స్‌ పేరుకే సంపన్నుల ఏరియా.. పారే మురికి కాలువల కంపు వాసన, గతుకుల రోడ్లు.. ఏ పేదవాడిని కదిలించినా తమను పట్టించుకునే వాడు లేడని బాధపడుతున్నారని…

తుఫానుల్లోనూ అంతరాయం లేని విద్యుత్‌కు చర్యలు

– డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి – మధిరలో విద్యుత్‌ రంగం ఆధునీకరణకు నాంది – 27.76 కోట్లతో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనులకు శ్రీకారం మధిర, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 28: భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా పట్టణంలోని ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా దిశగా చర్యలు…

ఎన్‌పీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక ఐఎస్‌వో సర్టిఫికెట్లు

– డిప్యూటీ సీఎం చేతులమీదుగా సీఎండీకి అందజేత విద్యుత్‌ పంపిణీ కార్యకలాపాలు, సబ్‌స్టేషన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్‌ నిర్మాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్పీడీసీఎల్‌)కు ఐఎస్‌వో 9001:2015 క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సర్టిఫికెట్‌ లభించడం ఎంతో గర్వ కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదేవిధంగా ఉద్యోగుల భద్రతపై అనునిత్యం…