Category తెలంగాణ

కేంద్ర మంత్రి బండి మరో సంచలన నిర్ణయం

– కరీంనగర్‌ ‌ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ ‌పిల్లలకు అండ – టెన్త్ ‌విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్ణయం – ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖ ద్వారా వెల్లడి కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శుభవార్త అందించారు. ఈ…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌బెదిరింపులు

– అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌తీరుపై బీఆర్‌ఎస్‌ ‌మండిపాటు – ఈ బెదరింపులు దేనికి సంకేతమన్న బాల్క సుమన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్‌ఎస్‌ ‌నేత బాల్క సుమన్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులు…

ఎన్డీయే కోటి వరాల హామీలు బూటకం

– ఒక్కసారి మహాగఠ్‌బంధన్‌కు అవకాశం ఇవ్వండి – తెలంగాణ మోడల్‌ పాలన అందిస్తాం బీహార్‌ ప్రజలకు మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెండు దశాబ్దాలపాటు అవినీతి అక్రమాలు అవకాశవాద రాజకీయాలతో బీహార్‌ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిరదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకుడు, తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి…

ఆందోళన వద్దు.. ప్రతి హామీ నెరవేరుస్తాం

– ఓర్వలేకే మాపై ప్రతిపక్షాల విమర్శలు – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప…

ముత్తంగి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

– ప్రయాణికులు సురక్షితం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో బుధవారం మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి…

వరంగల్‌ మార్కెట్‌లో పత్తి తడవడంపై విచారణకు ఆదేశం

– 59 బస్తాలు తడిసాయని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నివేదిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నపవంబర్‌ 5: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిసిపోయాయి. ఈ సం ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌…

కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

– మృతులు సంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు సంగారెడ్డి, నవంబర్‌ 5: కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌లో బుధ‌వారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (40), రాచప్ప (45), కాశీనాథ్‌…

కార్తీక పౌర్ణమి.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

– నదీ తీరాల్లో పుణ్యస్నానాలు – ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో బుధవారం కిటకిటలాడాయి. శివ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. పుణ్య నదులలో స్నానాలాచరించి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు చేశారు. వరంగల్‌ వేయిస్తంభాల…

ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

– పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పభుత్వం కేటాయించిన సచివాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల…