Category తెలంగాణ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఫోటో ఐడీ తప్పనిసరి

– ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 6, 2025: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 11న జరగబోయే ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి…

ఆ పార్టీల పానలో నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్‌

– మతం ఆధారిత ఓట్ల కోసం పాకులాడుతున్నాయి – దీపక్‌ రెడ్డి గెలిస్తే ప్రజల గొంతుకగా నిలుస్తారు ౖ- గౌడల సమ్మేళనంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: గత పదేళ్ల బీఆర్‌ఎస్‌, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, రహదారులు పాడైపోగా డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా…

చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి, నవంబర్‌ 6 : అనేకమంది అనేక రకాల వ్యాధులతోనో, మానసిక ఇబ్బందులతోనూ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అలాగే ఆరోగ్యం బాగాలేక, జీవితంలో ఓటములు ఎదురుకావడం, డిప్రెషన్‌, రుణాల ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న కారణం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఎలాంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, జీవితంలో…

సిక్కు మారణ హోమం చరిత్రలో విషాద ఘట్టం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 1984 సిక్కు మారణహోమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 సిక్కు మారణ హోమం భారత చరిత్రలో ఒక…

బిఆర్‌ఎస్‌వి తప్పుడు ప్రచారాలు

– మండిపడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5:‌జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తనపై బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు తనపై తప్పుడు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ‌ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఎల్లవేళలా…

విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటాం

– ప్రమాద బాధితులతో సీఎం ను కలుస్తా – పరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌బస్సు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటామని  ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌ ‌రెడ్డి హా ఇచ్చారు. త్వరలోనే బాధితులతో సిఎం రేవంత్‌ను కలిసి చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున మొత్తం…

దమ్ముంటే  అభివృద్ధ్దిపై చర్చిద్దాం

– ఎవరి హయాంలో ఏం చేశామో వివరిద్దాం – సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ‌సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు5: హైదరాబాద్‌ అభివృద్ధి పై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డికి కెటిఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. హైదరాబాద్‌ అభివృద్ధి ఎవరి హయాంలో ఏం జరిగిందో వివరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల…

వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం

– సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్సే – సినీ రంగ ప్రముఖుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో…

కేంద్ర మంత్రి బండి మరో సంచలన నిర్ణయం

– కరీంనగర్‌ ‌ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ ‌పిల్లలకు అండ – టెన్త్ ‌విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్ణయం – ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖ ద్వారా వెల్లడి కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శుభవార్త అందించారు. ఈ…