Category తెలంగాణ

ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

– పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పభుత్వం కేటాయించిన సచివాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల…

మూసాపేటలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం

– పండ్ల వ్యాపారులతో మాట్లాడి సమస్యలపై ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా మూసాపేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రజలతో…

రేగా బెదరింపులకు భయపడేది లేదు

– వంద కోట్ల బేరంతో దొరికిన అసలు తెలంగాణ ద్రోహి – పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విమర్శలు భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,నవంబర్‌ 4:  ‌మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్‌ ‌నాయకులు గానీ కార్యకర్తలు కానీ భయపడే పరిస్థితులు లేవని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

mlc prof kodandaram

– సంస్కరణలపై అధ్యయానికి కమిటీ ఏర్పాటు – కమిటీలో ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌లకు చోటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌విధానంలో మార్పులకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో చాలా అవతకవకలతో పాటు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం…

సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్సే

– దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులర్‌ పార్టీ – బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉంది – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే ఉద్యమం

– రెండు దశల్లో ధర్నాలు – 26 నెలలుగా పీఆర్సీ, ఐదు డిఏలు పెండింగ్‌ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎఫ్‌ నోటీస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో రెండు దశల పోరాట కార్యక్రమాన్ని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో చేపడతామని…

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో మరోమారు వర్షం

– తడిసిపోయిన పత్తి, వరి – హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం హైదరాబాద్‌/‌వరంగల్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు దంచికొట్టాయి. మంగళవారం ఉదయం నుంచి కుండపోత వాన కురిసింది. వరంగల్‌ ‌నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు…

 ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తుల వెల్లువ‌

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 4 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 238 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, రెవెన్యూ శాఖకు సంబంధించి 46, మున్సిపల్ శాఖకు 23, ఇందిరమ్మ ఇండ్ల కోసం 67, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు…

ఫిన్‌ టెక్‌ గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌

– రీసెర్చ్‌, బ్రేక్‌త్రూ ఐడియాలకు ప్లాట్‌ఫాంగా గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ – డాయిష్‌ బోర్స్‌ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ(ఫిన్‌ టెక్‌)కి అత్యంత కీలకమైన గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ…