Category తెలంగాణ

ముఖ్యమంత్రిని కలిసిన ఆర్టీఐ కమిషనర్ల బృందం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ల బృందం సోమవారం కలుసుకుంది. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్బంగా ఆ బృందం సీఎంను కలుసుకుంది. వీరిలో ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్‌, ఎం. పర్వీణ్‌, డి.భూపాల్‌, వైష్ణవి తదితరులు ఉన్నారు.…

రెండో రోజూ ట్రాఫిక్‌ జామ్‌

– హైదరాబాద్‌`విజయవాడ రహదారిపై ఇక్కట్లు – ఎల్బీ నగర్‌ మెట్రో వద్ద కి.మీ వరకు ప్రయాణికుల క్యూ హైదరాబాద్‌, అక్టోబర్‌ 6: హైదరాబాద్‌ నగరం నుంచి దసరా సెలవులకు వెళ్లిన వారు తిరిగి వస్తుండంతో వరుసగా రెండో రోజూ విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి…

నేత్ర‌ దానంతో ఇద్ద‌రి జీవితాల్లో కొత్త వెలుగు

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5: హన్మకొండ దుర్గా కాలనీ నివాసి అయిన ప్రైవేట్‌ ఉద్యోగి టి.రవీంద్రాచారి గుండెపోటుతో శనివారం రాత్రి మరణించగా ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు ఎల్‌వీపీ హాస్పిటల్‌ టెక్నీషియన్‌ లక్ష్మణ్‌, సదాశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌ కుమార్‌లు ఆ కుటుంబానికి నేత్రదానంపై అవగాహన కల్పించగా రవీంద్రాచారి భార్య కృష్ణవేణి, కుమార్తెలు…

ఆర్‌ఆర్‌ఆర్‌పై రైతులు అపోహలు పెట్టుకోవద్దు

– అలైన్‌మెంట్‌ పూర్తిగా సిద్ధం కాలేదు – రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్యాల(నల్లగొండ జిల్లా), ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : త్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్ట్‌ అలైన్‌ మెంట్‌ పూర్తిగా సిద్ధం కాలేదు డిపిఆర్‌ మాత్రమే సిద్ధమైంది అని ఆర్‌ అండ్‌ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి…

‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ

– ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌ సమావేశం వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: జిల్లాలో స్థానిక సం స్థల ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలె క్టరేట్‌లోని సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్‌ కుమార్‌, ఆదనవు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి…

వచ్చే వారం ‘హౌసింగ్‌’ భూముల విక్రయాలు

– చింతల్‌లో బహిరంగ వేలం ద్వారా విక్రయాలు – కేపీహెచ్‌బీ, రావిర్యాలలోని భూములకు ఇ-వేలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ (సోమవారం) నుంచి జీహెచ్‌ ఎంసీ పరిథి సహా పలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం నగరంలోని చింతల్‌, నిజాంపేట…

రాంరెడ్డి భౌతిక కాయం వద్ద సీతక్క నివాళులు

సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతిక కాయాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సందర్శించి నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం శుక్రవారం సాయంత్రం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు శ‌నివారం అక్క‌డ అంత్య క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. దామోదర్‌…

మద్యం విక్రయాలకు దసరా కిక్కు

– పండగతో భారీగా అమ్మకాలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 3: తెలంగాణలో మద్యం విక్రయాలు దసరా కిక్కు ఇచ్చాయి. అక్టోబర్‌ 2న దసరా రావడంతో (గాంధీ జ‌యంతి కూడా అవ‌డంతో ఆరోజు మ‌ద్యం అమ్మ‌కాలు నిషేధం) ముందస్తుగానే సెప్టెంబరు 30, అక్టోబర్‌ 1 తేదీల్లో భారీగా మద్యం అమ్మ‌కాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులోనే రూ.3,046 కోట్ల…

ప్రజలతో మమేకమైన నాయకుడు దామోదర్‌ రెడ్డి

– నల్లగొండ రాజకీయాలపై ఆయనది చెరగని ముద్ర – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ఉమ్మడి నల్లగొండ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి అని, అయన మరణం అత్యంత బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాజీ మంత్రి, దివంగత నాయకుడు రాంరెడ్డి…