Category తెలంగాణ

న్యాయసమీక్షకు నిలవదని తెలిసీ మోసం చేసింది

– రిజర్వేషన్ల పాపం కాంగ్రెస్‌, ముఖ్యమంత్రిదే – బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: బీసీ రిజర్వేషన్ల అంశం న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌…

‘స్మార్టు’ పథకానికి మరోసారి గడువు పొడిగింపు

– ఫలించిన ఎంపీ డాక్టర్‌ కావ్య కృషి హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: గ్రేటర్‌ వరంగల్‌ స్మార్ట్‌ సిటీ పథకం గడువు పొడిగింపులో వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య కృషి ఫలించింది. మరోసారి గడువు పొడిగించాలంటూ జులై 31వ తేదిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమె కేంద్రాన్ని కోరారు. ఈమేరకు పనులు పూర్తిచేయడానికి కొత్తగా డిసెంబర్‌…

నారెడ్కో ప్రాపర్టీ షోలో ఆకట్టుకున్న పర్యాటక స్టాల్‌

-షోలో కేంద్రబిందువుగా నిలిచింది. – ఛాయా చిత్రాలను తిలకించిన మంత్రులు భట్టి, జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన టూరిజం స్టాల్‌ సందర్శకులను కట్టిపడేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ…

అలకబూనిన అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌

‌- బుజ్జగించిన కాంగ్రెస్‌ ‌పెద్దలు – కలసి పనిచేయాలని నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10: ‌జూబ్లీహిల్స్ ‌కాంగ్రెస్‌ ‌టికెట్‌ ‌దక్కకపోవడంతో అలకబూనిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌ను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ‌నాక్షి నటరాజన్‌, ‌మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌వివేక్‌ ‌బుజ్జగించారు. అంజన్‌కుమార్‌ ఇం‌టికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో టికెట్‌ను వేరే వాళ్లకు కేటాయించాల్సి వచ్చిందనే విషయాన్ని…

ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సీఎం పరామర్శ

– ఆయన తల్లికి నివాళులర్పించిన రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యుడు ఆర్‌.భూపతిరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆయన తల్లి లక్ష్మీనరసమ్మ ద్వాదశ దిన కర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ద్వాదశ దిన…

మధుకర్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: బీజేపీ వేమనపల్లి మండల శాఖ అధ్యక్షుడు ఏటా మధుకర్‌ మృతిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనుమానాస్పద మృతిపై పార్టీ దిగ్భ్రాంతి చెందిందన్నారు. మధుకర్‌ ధైర్యంగా, సమర్థంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కరించేవారని ఆయన…

రిజర్వేషన్లపై చిత్తశుద్దిలేని కాంగ్రెస్‌

-‌ ప్రజాక్షేత్రంలో పరువు తీసుకున్న‌ది – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా ‌కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10: ‌బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌  ‌వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్‌ ఇం‌త మూర్ఖంగా వ్యవహరిస్తుందని ఎవరూ అనుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను…

జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

– ప్రధాని మోదీకి కానుకగా ఇవ్వాలి – బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని బీజేపీి డిమాండ్‌ చేస్తోందని ఆ…

జోర్డాన్‌లోని కార్మికులను స్వదేశానికి ర‌ప్పించాలి

Harish rao

– గల్ఫ్‌ పాలసీ, ఎన్నారై పాలసీలు ఏమయ్యాయి? – భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి – మాజీ మంత్రి హరీష్‌రావు విమ‌ర్శ‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: బీఆర్‌ఎస్‌ పాలనలో వలసలు వాపస్‌.. కాంగ్రెస్‌ పాలనలో వలసలు మొదలు అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌…