Category తెలంగాణ

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

– మంత్రి సీతక్క హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ కాలం గణన, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానం రద్దు చేసి ఓపీఎస్‌లను జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి సీతక్కకు విన్నవించుకున్నారు. తెలంగాణ పంచాయత్‌ సెక్రటరీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు, కార్యదర్శులు ప్రజాభవన్‌లో…

51 జీవో నుండి మినహాయింపు కల్పించాలి

– మంత్రి సీతక్కతో పంచాయతి కారోబార్ల సంఘం భేటీ – ఫైల్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: తమకు 51 జీవో నుండి మినహాయింపు కల్పించి పే స్కేల్‌ వర్తింపచేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల (కారోబార్ల) సంఘం నాయకులు ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ…

బీహార్‌లో మహాగ‌ఠ్‌బంధన్‌ గెలుపు ఖాయం

– నూతన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ది నామినేషన్‌లో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఆర్జేడీ-వామపక్షాలతో కూడిన మహాగ‌ఠ్‌బంధన్‌ అఖండ విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ బీహార్‌ ఎన్నికల పరిశీలకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ పరిశీలకునిగా పాట్నా నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లా నూతన్‌…

రిజర్వేషన్లపై రాష్ట్రం నిబద్ధతను చాటుకోవాలి

– డాక్టరు వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్‌ ప్రభుత్వంపైనే ఉందని రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. బంద్‌పై ప్రజల స్పందన బీసీ సమాజం ఆవేదనను ప్రతిబిస్తోందన్నారు.…

దంపతుల ఆనందకర జీవనానికి ముందడుగు

– మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహ పూర్వ కౌన్సెలింగ్‌ కేంద్రాలు – రూ.5 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు – ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: రాష్ట్ర మహిళా కమిషన్‌, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సఖీ వన్‌ స్టాప్‌ సెంటర్లకు ఇటీవల పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అట‌వీశాఖ అధికారులు

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పరిగి అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపి సెక్ష‌న్ ఆఫీస‌ర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసులు నమోదు చేశారు. సీతాఫలాల టెండర్ల పర్మిట్ల విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్ జిల్లా అవినీతి నిరోధక శాఖ…

పత్తిని కేంద్రమే కొనుగోలు చేస్తుంది

 – సీసీఐ ద్వారా క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110 – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌17: ‌కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110 ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతోందని.. పత్తి ఉత్పత్తిలో…

ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్‌ను కాపాడా

– అయినా పక్కన పెడుతున్న పార్టీ – మరోమారు అక్కసు వెళ్లగక్కిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌17:‌మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి సొంత పార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను కాపాడేందుకు తన ఆస్తులు అమ్ముకున్నానని, కానీ పార్టీ తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం…

రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

– ఆక్రమణ చెర నుంచి రక్షించిన హైడ్రా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబరు 17: హైడ్రా మరో భూమికి విముక్తి కలిగించింది. గోషామహల్‌ ‌నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురాలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని గతంలో ప్రభుత్వం…