Category తెలంగాణ

రైతుల ఆత్మహత్యలపై స్పందించరేం?

‘ధరణి’ పోయి ‘భూమాత’ వచ్చినా సమస్యలు పరిష్కరించరా సీఎం రేవంత్‌ ‌తీరుపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు.. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన రేవంత్‌ ‌రెడ్డికి  పార్టీ ఎమ్మెల్యే క్యాంపు…

ప్రపంచంతో పోటీ పడేలా ఐఐహెచ్ టీ

– ఏడాదిన్నరలో చేనేత రంగానికి రూ.వెయ్యి కోట్లు – రైతన్న, నేతన్నల సంతోషమే ధ్యేయంగా రేవంత్ ప్రజా పాలన – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – నాంపల్లి చేనేత భవన్ లో ఐఐహెటీ ప్రయోగశాల ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ ఐఐహెచ్‌టీని తీర్చిదిద్దుతామని వ్యవసాయ, సహకార, చేనేత,…

టీచర్లకు ‘టెట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వాలి

– డీటీఎఫ్‌ రాష్ట్ర శాఖ వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: విద్యాహక్కు చట్టం అమలు కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని, అందుకవసరమైన చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పును…

కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థం లేనివి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఇండస్ట్రియల్‌ పాలసీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అవస్తవాలు మాట్లాడుతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ఖండిరచారు. ఆయన చేస్తున్నది దుష్ప్రచారమన్నారు. లీజ్‌ భూములను ఫ్రీహోల్డ్‌ చేయాలని గత ప్రభుత్వంలో జీవోలు తెచ్చారని, ఆ భూములకు ఇన్ఫాక్ట్‌…

శాస్త్రం లేకుండా ఏవీ మనజాలవు

– నిట్‌ వరంగల్‌ ప్రొఫెసర్‌ కృష్ణానంద =హసన్‌పర్తి, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రకృతిలోని ప్రతి అభివృద్ధికి శాస్త్రం పునాది అని, శాస్త్రం లేకుండా ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీ ఏదీ ఉనికిలోకి రావని ఎన్‌ఐటీ వరంగల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎల్‌.కృష్ణానంద పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌…

సన్న ధాన్యం బోనస్‌, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు రూ.480 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు సన్న ధాన్యం బోనస్‌, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు సంబంధించి రూ.480 కోట్లను ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది. సన్న ధాన్యం బోనస్‌కు సంబంధించి రూ.200 కోట్లు, ఎల్జీసీ మహాలక్ష్మి పథకానికి రూ.60…

హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు

– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు , సెమినార్‌ను…

పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో భారీ స్కామ్‌

– రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో కొత్త పాలసీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కుంభకోణానికి తెర లేపారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద…

సృజనాత్మకతను పెంపొందించే చిత్రోత్సవాలు

-‘తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌‘ రెండోరోజు చిత్రోత్సవం ప్రారంభించిన గవర్నర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబరు 21: హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌’ రెండు రోజుల చిత్రోత్సవం రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ చిత్రోత్సవాన్ని ప్రారంభించి త్రిపుర చిత్రమైన ‘యార్వింగ్‌’ తొలి ప్రదర్శనను వీక్షించారు.…