Category తెలంగాణ

శౌర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులు

  చికిత్స పొందుతున్న డిసిపి ,పిఎస్ఓ లను పరామర్శించిన డిజిపి, కమిషనర్ హైదరాబాద్: సోమాజిగూడ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కుమార్, పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తిలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. వారి చికిత్స గురించి అడిగి…

DTF | ప్ర‌భుత్వాలు విద్యారంగాన్ని నిర్ల‌క్ష్యం చేయొద్దు..

DTF

విద్యార్థులంద‌రికీ నాణ్యమైన విద్య అందించాలి డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ప్ర‌భుత్వాలు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసి విద్యార్థులంద‌రికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్…

సాయుధ పోరాటం విరమణ పార్టీ నిర్ణయం

– పార్టీకి నష్టం జరగొద్దనే చర్చించాకే లొగుబాటు – లొంగిపోయిన మావోయిస్ట్ ఆశన్న వీడియో విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌25: ‌కేంద్ర బలగాల నిర్బంధం మధ్య మావోయిస్టు పార్టీకి నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీలో సమష్టి నిర్ణయం తీసుకున్నామని మాజీ మావోయిస్టు నేత ఆశన్న తెలిపారు. కేంద్ర బలగాల దాడుల నేపథ్యంలో సాయుధ…

పత్తి అమ్మకాలు సీసీఐ వద్దే జరగాలి

– అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: రైతులు దళారులు దగ్గర మోసపోకుండా సీసీఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల కొనుగోళ్లపై, తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పత్తిలో తేమ శాతం తగ్గించి సరైన గిట్టుబాటు ధర (ఎంఎస్‌పీ) పొందేలా…

వేతనాల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

Cabinet Meeting

– పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తేనే జీతాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‌తెలంగాణలో ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది కచ్చితంగా ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్‌ (ఐఎఫ్‌ఎంఐఎస్‌)‌కు ఆధార్‌ ‌లింక్‌ ‌చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ అర్ధరాత్రి వరకు అందరూ ఆధార్‌ ‌లింక్‌ ‌చేయాలని స్పష్టం…

వైన్‌ ‌షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- మద్యం షాపుల డ్రాకు తొలగిన అడ్డంకులు – 27న యధావిధిగా కలెక్టర్ల సమక్షంలో డ్రాలు – ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్‌ ‌శాఖ ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:  ‌తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగిపోయాయి. వైన్‌ ‌షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో అక్టోబర్‌ 27‌న యధావిధిగా మద్యం…

ఐటీ శాఖలో భారీ కుంభ‌కోణం

– ఈ స్కాంపై విచార‌ణ క‌మిటీ వేయాలి – పెద్ద స్కాంను చిన్న‌దిగా చూపే య‌త్నం – మంథ‌ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సెక్రటేరియేట్‌ ను వేదికగా చేసుకొని రాష్ట్ర ఐటీ శాఖలో భారీ కుంభకోణానికి పాల్ప‌డ్డార‌ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుక‌ర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్…

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే బుద్ది వస్తుంది

– జూబ్లీహిల్స్ ‌నుంచే బిఆర్‌ఎస్‌ ‌జైత్రయాత్ర సాగాలి – లేదంటే అదే నిర్లక్ష్యంతో పాలన సాగిస్తారు – పార్టీలో చేరిన వారితో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు…

పోలీసు కాల్పులు : ఇద్దరు దొంగల‌కు గాయాలు

– ఘటనా స్థలిని పరిశీలించిన సిపి సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25 : హైదరాబాద్‌ ‌చాదర్‌ఘాట్‌లో ‌పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ ఘటనలో ఇద్దరు దొంగలు గాయపడ్డారని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌  ‌తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గాయపడి, పోలీసులకు చిక్కిన దొంగ ఒమర్‌పై 25 కేసులతో పాటు రౌడీషీట్‌…