దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా, రాస్తారోకో
నర్సంపేట డివిజన్ లో రైతులు పండించిన దొడ్డు ధాన్యం 1075 రకం ఇంకొన్ని రకాల పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల్లో రాస్తా రొకో చేశారు. ఒక్కో బస్తాకు అదనంగా ఎటువంటి కారణం లేకుండా తేమ పేరుతో రైతుల వద్ద , తేమ…