Category తెలంగాణ

పవన్ జీ క్షమాపణలు చెప్పండి

– లేదంటే తెలంగాణలో సినిమాలు ఆడవు – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 2: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ తెలిసీతెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఇటీవల  కోనసీమలో…

మున్సిపాలిటీల విలీనం ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

State Governor Jishnudev Verma

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌జీహెచ్‌ఎం‌సీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’‌పై గవర్నర్‌ ఆమోదం తెలిపారు.ఫైల్‌ ‌ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్‌ ‌విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎం‌సీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్‌ ‌కోర్‌ అర్బన్‌ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ ‌కార్పొరేషన్లన్ని జీహెచ్‌ఎం‌సీలో విలీనం చేసే…

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

జనగామ, ప్రజాతంత్ర, నవంబర్ 2 : మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన అజ్ఞాత నాయకుడు, దండకారణ్య స్పెషల్ జోనల్, డివిజనల్ కమిటీ సెక్ర టరీస్థాయి నాయకుడు లోకేటి రమేష్అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ @ రాజేశ్వర్ వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సమక్షంలో మంగళవారం జనజీవన స్రవంతిలో కలిశాడు.…

ఆద‌ర్శ‌ప్రాయంగా మర్రిపల్లిగూడెం పాఠశాల

– కిచెన్‌ గార్డెన్‌లో పూల మొక్కలు, కాయగూరల సాగు – ప్రకృతి సోయగంతోపాటు ఆదాయం – ఉపాధ్యాయుల కృషితో విద్యార్ధులకు పౌష్టికాహారం కమలాపూర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఒకవైపు చుక్కలనంటుతున్న కాయగూరలు, ఆకు కూరల ధరలు.. మరోవైపు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం అరకొరగా అందిస్తున్న నిధులు వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం…

డే కేర్‌ సెంటర్‌తో వృద్ధులకు ప్రయోజనాలు

– పరకాల ఆర్డీవోతో కలిసి సెంటర్‌ను పరిశీలించిన అనితారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: సీనియర్‌ సిటిజన్స్‌కు చక్కని ఆటవిడుపు డే కేర్‌ సెంటర్‌ అని, ఇందులోని లైబ్రరీ, ఆట వస్తువులు వినియోగించుకుంటే ఒంటరితనం దూరం అవుతుందని సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు మెంబర్‌ డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు. పరకాల ఆర్డీవో డాక్టర్‌ నారాయణ,…

లక్ష్యంతో చదివితే విజయం సాధ్యం

– మోటివేషనల్‌ స్పీకర్‌ దామోదర్‌ వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కృషి, పట్టుదలతో చదివితే విజయం సాధిస్తారని మోటివేషనల్‌ స్పీకర్‌, సైకాలజిస్ట్‌ కజాంపురం దామోదర్‌ అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హనుమకొండ ఆధ్వర్యంలో వరంగల్‌ కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన…

గద్వాల ఎస్సీ హాస్టల్‌లో దారుణం

– కలుషితాహారంతో 15 మంది విద్యార్థులకు అస్వస్థత జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2:  ‌గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం అల్పాహారం…

ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం

– త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టిన ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని అంత త్వరగా భవనాలు, సకల…

‘డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

– రాష్ట్రంలో డ్రోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, టెస్టింగ్‌ కారిడార్‌కు ప్రణాళికలు – రూ.850 కోట్లతో మహేశ్వరంలో ‘జేఎస్‌ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ’ – ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్ల ఉత్పత్తి.. కొత్తగా 300 మందికి ఉద్యోగాలు – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణను డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌…