Category తెలంగాణ

బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటం

-42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం -కామారెడ్డి డిక్లరేషన్‌ ‌తుంగలో తొక్కిన అధికార పార్టీ -బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శ బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. వోట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.…

ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ బీసీల‌కు జ‌రిగేది అన్యాయ‌మే!

– జ్యోతిరావు ఫూలే ఆశ‌య సాధ‌న‌కు కృషి చేద్దాం – బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో మోస‌గించిన కాంగ్రెస్‌ – అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో అభాసుపాలు – 42% ప‌ద‌వులు బీసీల‌కు ఇవ్వొచ్చుగా? – అబ‌ద్ధాల‌తో నెట్టుకొస్తున్న రేవంత్‌ – రాజ్య‌స‌భ స‌భ్యులు డా.ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శ‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త…

నర్సాపూర్ కాంగ్రెస్‌, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు.

*కాంగ్రెస్, బీజేపీలవి దొంగ నాటకాలు..  *బీజేపీది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు.. అది సబ్కా బక్వాస్ *రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. పేదల పథకాలకు ఎసరు పెట్టే కటింగ్ మాస్టర్. *-మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం   మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో…

బీసీలకు దోఖా చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతోపాటు…

యావత్‌ ప్రపంచం ప్రయోజనం పొందాలి

– ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కలిసి పనిచేద్దాం – జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం.. యావత్‌ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్‌లో జర్మనీ ప్రతినిధులతో గురువారం సాయంత్రం ఆయన సమావేశం అయ్యారు.…

రోడ్డు ప్ర‌మాదం కాదు.. అది హ‌త్యే!

– అసలు నిజాన్ని వెలికి తీసిన పోలీసులు – గద్వాల జిల్లాలో మాజీ సర్పంచ్‌ ‌హత్య కేసు ఛేదన గద్వాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ మాజీ సర్పంచ్‌ ‌కేసును పోలీసులు ఛేదించారు. ఇది హత్యగా ధ్రువీకరించారు. ఓ పక్కా ప్లాన్‌ ‌ప్రకారం మాజీ సర్పంచ్‌ను మట్టుపెట్టారని గుర్తించారు. బొలెరో…

కాళోజీ వర్సిటీలో ఆక్రమాలపై విచారణ జరపాలి

– వైస్ ఛాన్స్ లర్ ను తక్షణమే తొలగించాలి – ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయడమేంటి? – ఇటువంటి విద్యార్థులు డాక్టర్లయితే పరిస్థితేంటి? – అమాయక రోగుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లదా? – గవర్నర్ కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణ రావు…

సిగాచీ పేలుళ్ల ఘటన దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: సిగాచీ ఇండస్ట్రీస్ లో పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా పోలీసుల విధి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పేలుడులో 54 ముంది కార్మికులు మృతిచెందారని గుర్తుచేస్తూ ‘ఇది సాధారణ ఘటన కాదు. ఇంత…

సర్పంచ్‌ పదవులకు 31 నామినేషన్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ కోసం యాదగిరిగుట్ట మండలంలో ఐదు నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు గురువారం సర్పంచ్‌ పదవులకు 31మంది, వార్డు సభ్యుల పదవులకు 49మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి నవీన్‌ తెలిపారు. దాతర్‌పల్లి, గౌరాయపల్లి, మాసాయిపేట, పెద్ద…