Category తెలంగాణ

మహిళా అధికారులకు మంత్రుల వేధింపులు

– వారిని త‌క్ష‌ణం తొలగించండి – అర్థరాత్రిళ్లు వారిని పిలిపించుకోవడం ఏమిటి? – కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27:‌ మహిళా అధికారులను కాంగ్రెస్‌ ‌మంత్రులు వేధిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్‌లు ఇస్తున్నారని విమర్శించారు. అర్థరాత్రి మహిళా అధికారులను…

మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్‌

‌- బిజెపి స్కూల్లో శిక్షణ పొందిన రేవంత్‌ ‌- బిఆర్‌ఎస్‌ ‌హయాంలోనే వారికి మేలు జరిగింది – మేమూ కొన్ని పొరపాట్లు చేసినా.. మేలు చేశాం – కేటీఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌27:  ‌రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్‌ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు. మైనార్టీల కోసం రూ.4…

చర్చిల్లో బీఆర్‌ఎస్‌ ‌ప్రచారం

– నిబంధనల ఉల్లఘంనలతో మోసం – ఆధారలతో ఈసీకి కాంగ్రెస్‌ ‌నేతల ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌2 7: ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఎన్నికల ఆర్వోకు సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీగణెళిష్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, ‌బల్మూరి వెంకట్‌, ‌మీడియా సెల్‌ ‌చైర్మన్‌ ‌సామ రామ్మోహన్‌ ‌రెడ్డి…

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు

– పదేళ్లు దండుపాళ్యం బ్యాచ్‌ ‌లాగా దోచారు – మరోమారు హరీష్‌ ‌రావుపై మండిపడ్డ మంత్రి అడ్లూరి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌27: ‌కవిత చేసిన ఆరోపణలకు ముందు హరీష్‌ ‌రావు  సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. కుటుంబంలో గొడవలు పెట్టుకున. మంత్రివర్గాన్ని విమర్శించడమేంటని మండిపడ్డారు. మేమే రాజులం.. మేమే మంత్రులం…

మొంథా తుపాన్‌పై అప్రమత్తంగా ఉండండి

– ధాన్యం తడవకుండా చూడాలి – రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం – మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: మొంథా తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద ఆ ప్రభావం పడకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…

బీఎస్సీ(హాన్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

– ఈనెల 29వ తేదీ వరకు గడువు – ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తులు పంపాలి – ఎంజెపీ కార్యదర్శి సైదులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (హాన్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశానికి ఈనెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుస్తున్న‌ట్లు మహాత్మా…

అసమర్థ పాలనతో రైతులకు ఇబ్బందులు

– రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌ లేదు.. బెనిఫిట్స్‌ లేవు – లా అండ్‌ ఆర్డర్‌లో పూర్తి వైఫల్యం – బీఆర్‌ఎస్‌ జీరో అయ్యింది – మీడియా సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌ ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బ్రిటిషర్ల అణచివేతకూ, నైజాం దమనకాండకీ ఎదురు నిలబడి పోరాడిన తెలంగాణ యోధుడు కుమ్రం భీం…

పథకాల అమలులో ప‌క్కా సేవ‌లు

– స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ ప్ర‌జ‌ల‌కు చేరువ‌ – ప్ర‌భుత్వంతో శ‌భాష్ అనిపించుకుంటున్న క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు – క‌లెక్ట‌ర్‌గా ఏడాది కాలం పూర్తి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: తనదైన శైలిలో ఉత్తమంగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు మరపురాని సేవలందిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఈ…