Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

నిజాం చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తాం : రాహుల్‌ ‌గాంధీ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బబ్బర్‌ ‌షేర్‌ ‌తెలంగాణ అని ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం జగిత్యాల పర్యటనలో భాగంగా కార్నర్‌ ‌మీటింగ్‌లో మాట్లాడుతూ..‘సింహాలు సింగిల్‌గానే కాదు..గుంపులుగా కూడా వొస్తాయ్‌’ అన్నారు. తెలంగాణాలో…
Read More...

‌ప్రజలను ఆకట్టుకున్న రాహుల్‌ ‌దోశ వేయడం..చిన్నారులకు చాక్లెట్స్ ‌పంపిణీ

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాహుల్‌ ‌జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ‌విజయభేరి…
Read More...

దొరల తెలంగాణ..ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు

దేశమే నా ఇల్లు..ప్రజల గుండెల్లోనే నాకు చోటు బీఆర్‌ఎస్‌, ‌బిజెపి, ఎంఐఎం మూడు ఒకే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక కులగణన రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం చేతుల్లోకి.. దొరల కోసం కాదు..ప్రజల కోసం తెలంగాణ ఇచ్చాం జగిత్యాల విజయభేరి సభలో…
Read More...

ఎన్నికల తర్వాత గజ్వేల్‌లోనే ఉంటా… మీతోనే గడుపుతా..

కడుపులో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారు చేయాల్సింది ఇంకా ఉంది...లీడర్లు ఇదే చాలని ఊరుకోవద్దు...కావాలని పట్టుపట్టాలి బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌ఖాయం...95 నుండి 105 స్థానాలు గెలుస్తాం గజ్వేల్‌ ‌నియోజకవర్గ స్థాయి బిఆర్‌ఎస్‌…
Read More...

ఉప్పల్లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రివ ర్యులు తన్నీరు హరీష్  నివాసంలో, బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 30మంది…
Read More...

నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జిల్లాలోని ఎన్నికల కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని వసతులు కల్పించాలని, నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్…
Read More...

సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో…

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర అక్టోబర్ 20:  సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలదేవి అన్నారు ఈ మేరకు ఆమెచందానగర్ డివిజన్…
Read More...

అమ్మవారి మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : వివేక్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాన్ని శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్…
Read More...

షాద్‌నగర్ కు కాంగ్రెస్ కంచుకోట అని ఎప్పుడు నుంచో ప్రజలు అనుకుంటున్నా విషయమే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 20: కాంగ్రెస్ పూర్వ వైభవ పట్టు కోసం సమించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాకతో భారీ స్వాగతం తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత  ముందు షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒక…
Read More...

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి ప్రజలకు సేవ చేస్తా 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్…
Read More...