Category ప్రత్యేక వ్యాసాలు

భూ భారతి బిల్లుతో మానుకోట భూములకు రక్షణ

మానుకోట పేరు మహబూబాబాద్ గా రూపాంతరం చెందేందుకు మనవారు నవాబుల పాలన గుర్తుచేస్తూ పేరు మారిన విషయాన్ని చెబుతూ వస్తారు. నాటి మానుకోట నేటి మహబూబాబాద్ పోరాటాల గడ్డగా కమ్యూనిస్టుల అడ్డగా వేల ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడుతూ వస్తున్న క్రమంలో నేడు రాష్ట్ర శాసనసభలో పెట్టిన బిల్లు ద్వారా ఆ భూములు మాయమై పరుల…

ఆత్మ పరిశీలన అవసరం !

special lstories, prathyeka vyasaalu, telangana news

 సంబరాలు సరే..  హావిూల సంగతేమిటి? సవాల్ గా మారిన  కౌలు రైతుల రుణాల సమస్య   కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రేవంత్‌ రెడ్డి సారధ్యంలోని  ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఇందులో తప్పు పట్టవలసినది ఏవిూ లేదు. ఐతే, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం సంప్రదాయం.…

నిరుద్యోగులతో పాలకుల చెలగాటం!

Unemployment in India

బిజెపి ప్రభుత్వం ద్రోహపూరిత వైఖరి నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా కడప ఉక్కు పరిశ్రమ పేరుతో  నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాయి. పరిశ్రమ వొస్తే ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. కడపస్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని  లోక్‌సభలో కేంద్ర…

వ్యవసాయ సంక్షోభం పై చర్యలేవీ?

 రైతన్నలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సమస్యల వలయంలో అన్నదాతలు, ఆత్మహత్యల బాట పడుతున్న వ్యవసాయ కార్మికులు దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమర్పించిన మధ్యంతర నివేదిక  కళ్ళకు కట్టినట్టు చూపింది. సమస్యల వలయంలో చిక్కుకున్న అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న తీరును…

దేశానికి రెండో రాజధాని అంత ఆషామాషీ కాదు!

second capital of the country is not easy

కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య సుప్రీంకోర్టు దిల్లీ నగరాన్ని ఏం చేయబోతున్నారని ప్రశ్నించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా దిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని,. తాను ఎప్పుడు దిల్లీకి వొచ్చినా అనారోగ్యం పాలవుతున్నానని ఇటీవల చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య దిల్లీని దేశ రాజధానిగా ఇంకా కొనసాగించాలా అని సాక్షాత్తు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత…

ఇంకెన్నాళ్ళీ విద్యార్థుల ఆత్మహత్యలు..?

తెలంగాణ రాష్ట్రంలో విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. విద్యా ప్రమాణాలు సైతం రోజు రోజుకి పడిపోతున్నాయి. విద్యకు, విలువల బోధనకు చిరునామాగా ఉండాల్సిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు ఆత్మహత్యలకు అవాంచనీయ సంఘటనలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఒకప్పుడు విద్యారులను విలువలతో కూడిన విద్యకై గురుకులాల్లో చదివించే వారు కానీ నేడు విలువల మాట దేవుడెరుగు కానీ,…

కనుమరుగు అవుతున్న కట్టడాలు…

తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు…  రక్షణపై శ్రద్ధ లేని ప్రభుత్వాలు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం ప్రతి ఏట నవంబర్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి  భారతదేశ ప్రధాని  ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ చైర్మన్‌గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ…

‘జమిలి’ ఆలోచన వెనుక ఆంతర్యం?

కేంద్ర కేబినెట్‌ ‘జమిలి’  ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ జమిలి ఎన్నికలకు దేశంలో 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకు పోయి…

నామమాత్రంగా వృద్ధుల ఆరోగ్యభద్రత!

అరవై ఏళ్లు దాటిన వృద్ధులపై ‘ఇండియా ఏజింగ్‌ రిపోర్టు 2023’ వెల్లడిరచిన ఆసక్తికరమైన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అరవై ఏళ్లు దాటిన వారు 2021 నాటికి మొత్తం జనాభాలో 10.1 శాతం ఉండగా, 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20.8 శాతానికి పెరుగుతుందని…