Category ప్రత్యేక వ్యాసాలు

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

అవిభక్త కరీంనగర్‌, ‌నేటి జయ శంకర్‌ ‌భూపాల్‌ ‌పల్లి జిల్లాలోని మారు మూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్‌ ‌పూర్‌ ‌మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి…

కుల గణన ఎత్తుగడలు ఫలించేనా?

బీసీ  నినాదం కలిసొచ్చేనా? స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కులగణన చుట్టే  రసవత్తరంగా రాజకీయాలు స్థానిక ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ అందరిదీ  బీసీల దారిగా మారింది.  బీసీలపై గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రేమను ఒలకబోస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీలదీ…

1960 ‌వ దశకం వరంగల్‌ ‌పత్రికా రంగంలో అనేక పత్రికలు ఉద్భవించిన ఒక ఉన్నత దశ

కాకతీయ కలగూర గంప – 21  కాకతీయ యూని వర్సి టీలో 25-1-2017 నా డు అలనాటి ‘కాకతీయ పత్రిక’ సంపా దకుడు శ్రీ పాములపర్తి సదాశివ రావు గారి 8 వ సంస్మరణ సభలో అప్పటి ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు, సీనియర్‌ ‌జర్నలిస్టు మరియు ప్రఖ్యాత పత్రికా రచయిత డాక్టర్‌ ‌కె. శ్రీనివాస్‌ ‌గారు ముఖ్య…

‌ప్రభుత్వ కార్యాలయల్లో అవినీతి అణచివేసేదెప్పుడు..?

సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి చీడ అంతం కానిదే వోటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి, సంక్షేమ, ఉత్తుత్తి ఉచిత పథకాలు అమలు చేసినప్పటికీ ఫలితం శూన్యమే అవుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో వేలాది కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ప్రజల మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య, వైద్యం గౌరవప్రదమైన ఉపాధి ఉద్యోగ సమస్యలు పరిష్కారం…

కాలంతో పరుగులు తీసురున్న డిజిటల్‌ ‌పరిజ్ఞానం…!

డిజిటల్‌ ‌వసతులతో బోధన సులభం చదువుల విప్లవం డిజిటల్‌ ‌టెక్నాలజీ తో సాధ్యం..! కాలం మారుతుంది, కాలానికి అను కూలంగా విద్యలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకు విద్యార్థుల్లో కూడా కాంపెటీషన్‌ ‌పెరుగుతుంది. దాన్ని అధిగమి ంచడా నికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గిస్తు న్నారు అధ్యాపకులు.  ఇలా పట్టణ ప్రాంతాల్లో…

నాణ్యమైన విద్య కోసం ఉద్యమం ఉద్భవించాలి..

‘‘8వ తరగతి చదివే విద్యార్థులు 2వ తరగతి పాఠం చదవలేకతున్నారు’…అసర్‌ 2024 ‘‌రాష్ట్రంలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థులు కేవలం 24 శాతం మంది తెలుగులో, 20 శాతం మంది గణితంలో, 16శాతం మంది సైన్సులో మరియు సామాజిక శాస్త్రంలో కేవలం 9 శాతం మంది మాత్రమే తరగతి వారి సామర్ధ్యాలు కలిగి ఉన్నారు’ ….NAS…

సామాజిక న్యాయ స్థాపన నిరంతర ప్రక్రియ

నేడు ప్రపంచ సామాజిక న్యాయ  దినోత్సవం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 2009 నుంచి ఫిబ్రవరి 20న ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇదిసమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహిం చడానికి, పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించడం  ప్రాముఖ్యతను గుర్తిం చడంపై దృష్టి పెడుతుంది. ఐక్యరాజ్యసమితి, అమెరికన్‌ ‌లైబ్రరీ అసోసియేషన్‌,…

యూజిసి డ్రాఫ్ట్ ‌లోపభూయిష్టం

కేంద్ర రాష్ట్రాల మధ్య విద్యా విషయంలో భాగస్వామ్య బాధ్యత ఉండే విధంగా విద్యా విధానం ఉండాలి. యూనివర్సిటీ విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలి.కాని వీసీల నియామకం కేంద్రం చేతిలోకి తీసుకున్నంత మాత్రాన యూనివర్సిటీ వ్యవస్థ ప్రక్షాళన జరగదని గ్రహించాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కమిషన్లు,మేధావులు,విద్యావంతులు, ప్రొఫెసర్లు,ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.   బిజెపి మూడవసారి…

కుదేలవుతోన్న స్టాక్‌ ‌మార్కెట్లు!

క్రమంగా తరిగిపోతుతున్న విదేశీ మారకం నిల్వలు ఆవిరవుతున్న లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద.. వస్తూత్పత్తి పెరిగేదెప్పుడు? దేశంలో వస్తుత్పత్తి పెరిగేలా చేసుకోవడంలో మనం చ్కెనా నుంచి ఎంతో నేర్చుకోవాలి. వియత్నాం, క్యూబా, కొరియా లాంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంతో పోటీపడేలా వస్తూత్పత్తిలో ముందుకు సాగుతున్నాయి. దేశంలో మానవనరులు విపరీతంగా ఉన్నా యి. జనాభా…