Category ప్రత్యేక వ్యాసాలు

పథకాల పేరుతో పందేరాలు!

వికసిత భారత్‌ ‌పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు మోదీ ప్రకటనల్లో డొల్లతనం తప్ప మరోటి కాదు పన్నుల రూపంలో ప్రజల డబ్బులతో నేతల జల్సాలు.. ఉచిత పథకాలు, తాయిలాలు, ఉచిత బియ్యం, రూపాయికే కిలో బియ్యం, పెన్షన్లు ఇవే అభివృద్ది, ఇవే పాలన అన్న తీరుగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. పేదవారి పేరు చెప్పి…

చట్ట సభల్లో నేరచరితులు !

 ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతం పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. క్రిమినల్‌ ‌కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ 2016‌లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా జస్టిస్‌ ‌మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్‌…

ఉన్నత విద్య వ్యవస్థలో అవినీతి

ఏ దేశ అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఉన్నత విద్య యొక్క పరిమాణం,  నాణ్యత  అందించే విద్యా కార్యక్రమాల ఔచిత్యము  శ్రేష్ఠత  పెంపొందించేందుకు నియంత్రణ మండలి, న్యాక్ ఎన్బీఏ  లాంటి  అక్రిడేషన్ సంస్థలు ప్రవేశపెట్టారు.  సెల్ఫ్ ఫైనాన్స్  సంస్థలు, విద్యా సంస్థలు  తమ పనితీరును నిర్దేశించిన పరమితులకు అనుగుణంగా ఆత్మపరిశీలన ద్వారా విద్య వనరులు,…

‌ప్రతిపక్షం ఐక్యత ఒక మిథ్య

బాధ్యతలేని ప్రతిపక్షాల కారణంగా మోదీ ప్రభుత్వానికి చెక్‌ ‌పెట్టే అవకాశం లేకుండా పోతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‌తన బాధ్యతను సరిగా నిర్వహించలేక పోతోంది. దేశం ఏమైపోతున్నా పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌ ‌సమావేశాల్లో బాధ్యతాయుత ప్రతిపక్షంగా సమస్యలపై చర్చిస్తారని ఆశిస్తున్న దేశ ప్రజల అడియాశలు కాక తప్పడం లేదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి అనవసర సమస్యలపై…

పల్లెల్లో మొదలైన ‘స్థానిక’ సందడి…!

తెలంగాణలోని పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక ఎన్నికల కోసం ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకపోయినా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం చకచకా చేస్తోంది. మరో పక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటికే బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలను…

శాస్త్ర పరిశోధనల పర్యవసానాలేమిటి?

శాస్త్ర విజ్ఞానంలో గత సహస్రాబ్దిలో జరిగిన వికాసం వెనుక ఒక పొసగని అంశం ఉంది. మామూలుగానైతే ఈ శాస్త్ర విజ్ఞాన వికాసం మానవుల స్వేచ్ఛను చాలా ఎక్కువ స్థాయిలో పెంపొందించగల శక్తి కలిగివుంది. మనిషికి, ప్రకృతికి నడుమ ఉన్న గతితార్కిక వైరుధ్యంలో మానవుడి సామర్థ్యాన్ని అది పెంచగలదు. నిరంతరం తనను తాను ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నలకు…

‌డ్రోన్‌ ‌వ్యవసాయం.. లాభదాయకం…!

డ్రోన్స్ ‌సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుంది. డ్రోన్స్ ‌వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.శక్తివంతమైన సెన్సార్లు,హై రిసొల్యూషన్‌ ‌కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తించవచ్చు.పంటలకు ఎరువులు,పురుగుమందులు పిచికారీ చేయడం,పంటల పెరుగుదలను పర్యవేక్షించడం,పంటల ఆరోగ్యం, నేల వైవిధ్యం, దిగుబడి…

‘‘తేరే మేరే సప్నే’’ అనబడు ‘‘సిటడెల్‌’’ డాక్టర్ల కథ

కాకతీయ కలగూర గంప – 19 తెలంగాణ పాత ముచ్చట్లు 1971‌లో దేవానంద్‌ ‌హీరో గా తీసిన ‘సిటడెల్‌ ‘ ‌ నవల ఆధారిత హిందీ సినిమా ‘‘తేరే మేరే సప్నే   వైద్య వృత్తి ఉదాత్తతను తెలిపే  అపురూప నవల ‘సిటడెల్‌ ‘(1037) వైద్యుడిగా,రాజకీయ నాయకుడిగా నిజామాబాద్‌ ‌ప్రజలకు  అత్యుత్తమ సేవలందించిన డాక్టర్‌ ‌వి చక్రధర…

రంగు మారిన దిల్లీ రాజకీయ ముఖచిత్రం

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అందిబుచ్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి,అధికారం చేపట్టిన కేజ్రీవాల్ అవినీతి బురదలో కూరుకు పోవడాన్ని దిల్లీ ప్రజలు జీర్ణించుకోలేక ఆప్ ను తిరస్కరించారా?  కేంద్రంతో చీటికీ మాటికి గొడవలు పెట్టుకుంటూ దిల్లీలో పరిపాలన సరిగా చేయలేక పోతున్నారన్న కినుకతో ఆప్ ను ప్రజలు దూరం పెట్టారా?  నేషనల్ క్యాపిటల్…