Category ప్రత్యేక వ్యాసాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

Bihar Assembly Elections 2025: Key Updates, Parties, and Voter Trends

“కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇండియా కూటమికి, సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారం నిలుపుకునేందుకు ఎన్డీయే బీహార్‌ ఫలితాలు చాలా ముఖ్యం. బీహర్ ఫలితాలు యూపీ, బెంగాల్‌లో మాత్రమేకాదు అస్సాం, జార్ఖండ్ మధ్యప్రదేశ్‌తో పాటు చైనాతో సరిహద్దు రాష్ట్రాలపై ఉంటుంది.ఒక రకంగా కేంద్రంలో అధికారంలో ఉంటే కూటమికి బీహర్‌ రాష్ట్రం గుండె కాయలాంటింది. ఈ నేపథ్యంలోనే బీహర్‌…

పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్‌ ఆందోళన – కేటీఆర్‌కు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ…

పిల్లల సృజనాత్మకత వెలికితీయాలి

venkat reddy

అమెరికా లో టీచర్ వృత్తి తో ప్రారంభించి ప్రస్తుతం అకాడమిక్ సలహాదారులు గా పనిచేస్తున్న డాక్టర్ వాణి గడ్డం తో అమెరికా పాఠశాల విద్యా విధానం గురుంచి సాన్ ఫ్రాన్సిస్కో లో తెలంగాణ డెవలమెంట్ ఫోరం 25 సంవత్సరాల అవతరణ ఉత్సవాల సందర్భంగా ఎం. వి. ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్. వెంకట్ రెడ్డి  సంభాషణ !!   పరిచయం , …

శరణు శరణు గణాధిప..

21 సంఖ్య గణపతికి ఇష్టమైన సంఖ్య.”ఏకవింశతి” పాత్రములతో అనగా 21 పత్రములన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం. ఆ 21 పత్రాలు తులసీ పత్రం,విష్ణుక్రాంత పత్రం,దేవదారు పత్రం,బిల్వ పత్రం,దుర్వారాయుగ్మమ్,శమి పత్రం ,అశ్వత్త పత్రం,అర్జున(మద్ది) పత్రం,అర్నా పత్రం,సింధువార పత్రం,మరువక పత్రం,బృహతి పత్రం,అపామార్గ పత్రం,కర వీర పత్రం,చుర పత్రం,బదరి పత్రం,దాడిమి పత్రం,జాజి పత్రం,గండంకి పత్రం,మాచి పత్రం,దుత్తురా…

బై వన్ గెట్  వన్ – నిజంగా లాభమేనా?

నేటి వ్యాపార ప్రపంచంలో వినియోగదారులను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు ఎన్నో వినూత్న మార్గాలను అనుసరిస్తున్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన, ఆకర్షణీయమైన పథకం ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ ( బై వన్ గెట్  వన్ ) ఇది వినియోగదారుల దృష్టిని తక్షణమే ఆకట్టుకుంటుంది. ఒక వస్తువు ధరకే రెండు వస్తువులు లభిస్తున్నాయనే భావన…

కవి పేర్వారం జగన్నాధం వీర తెలంగాణ విముక్తి పై ఇంటర్వ్యూ

19. జనధర్మో విజయతే వరంగల్లు మరిచిపోలేని వ్యక్తి కీర్తిశేషుడు పేర్వారం జగన్నాధం గారు. (ఆగష్ట్23, 1934 – సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సెప్టెంబర్ 23, 1934 న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు…

గాజా బ‌లిపీఠంపై జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు..

      అంత‌ర్జాతీయ జ‌ర్న‌లిస్టుల స‌మాఖ్య అంచ‌నా ప్ర‌కారం గాజాలో ప్ర‌స్తుతం వెయ్యిమంది జ‌ర్న‌లిస్టులు ప‌నిచేస్తున్నారు.  గాజా ప్రాంత జ‌నాబా రెండు మిలియ‌న్లు. వీరిలో అత్య‌ధిక సంఖ్యాకులు హ‌స్పిట‌ల్ కారిడార్లు, టెంట్లు, కార్ల‌లో నిద్ర‌పోతూ గ‌డుపుతున్నారు. వీరిలో కొంత‌మంది డ‌జ‌న్ల‌కొద్దీ త‌మ బంధువులను కోల్పోయి పెను విషాదంలో బ‌తుకులీడుస్తున్నారు. కొంతమంది త‌మ పిల్ల‌ల‌కు దూరంగా…

పల్లెగోస పట్టదా.?. పంచాయితీ ఎన్నికలు పెట్టరా.?

Government Neglects Gram Panchayats in Telangana: Rising Rural Governance Concerns

“లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంత పెరుగుతుంది.అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సహజంగా కనిపిస్తుంది.ఎక్కువ గ్రామ పంచాయితీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికిప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు లాభం కంటే మేజార్టీ స్థానాల్లో గెలవకపోతే క్యాడర్‌లో మళ్లీ…

అమెరికన్స్ క్రికెట్ ఆడుతారా ?

Do Americans play cricket?

“అభివృద్ధి చెందిన అమెరికాలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండవ తరం క్రికెట్ పై ఎక్కువగా ఆసక్తిని చూపుచున్నారు. అందులో మిస్సోరి స్టేట్ లోని మిస్సిస్సిపి,మిస్సోరి, మెరామెక్ నదుల పరిసరాల్లో అమెరికాలో 19వ, పట్టణంగా విలసిల్లుతున్న “”సెయింట్ లూయిస్” పట్టణంలో దినదినం క్రికెట్ పై ఆదరణ పెరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా…