Category ప్రత్యేక వ్యాసాలు

విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల  సన్నగిల్లిన  విశ్వాసం పెంచడానికి  తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న హామీని 2025-26 బడ్జెట్ లో కేటాయించి రాష్ట్రంలో…

పార్లమెంట్‌లో ఆర్థిక అంశాలపై చర్చలేవీ..?

18 శాతం జీఎస్‌టి విధించడం ద్వారా ఏటా 24 వేల కోట్ల రూపాయలు కేంద్ర బొక్కసానికి చేరుతున్నాయని అంచనా! ప్రజల రక్త మాంసాలతో ఖజానాను నింపాలని చూడటం సబబు కాదు. దుర్మార్గమైన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరిచుకోవాలి. దీనిపై పోరాటం ఒక్కటే శరణ్యం. లేదా దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని జీవిత…

మనకూ సొంత ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ

భారత స్వదేశీ జీపిఎస్‌ ‌వ్యవస్థ నావిక్‌  ‌మనం ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే జీపీఎస్‌ ఆన్‌ ‌చేస్తాం. నావిగేషన్‌ ఇచ్చే రూట్‌ ‌మ్యాప్‌ ‌తో  ముందుకు కదులుతాం. అయితే మనం ఇప్పటి వరకు వినియోగిస్తున్న నావిగేషన్‌.. ‌గూగుల్‌ ‌మ్యాపింగ్‌ ‌మొత్తం అమెరికా నుంచి పని చేస్తుంది. అయితే, ఆపిల్‌ ‌తన కొత్త ఐఫోన్‌ ‌సిరీస్‌ ‌లో నావిక్‌…

కుల అహంకార హత్యలకు చెంప దెబ్బలా తీర్పు

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ కుల అహంకార హత్య కేసులో నల్లగొండ జిల్లా స్పెషల్ సెషన్స్ జడ్జీ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ సెకండ్ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పుతో సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసులో 540 పేజీలకు పైబడిన తీర్పు…

నేరస్థమైన అధికారాన్ని అడ్డుకుందాం

మహిళా శక్తిని చాటుకుందాం భారతదేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రతి గంటకు 51 కేసులు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లలో నమోదు అవుతున్నట్లు జాతీయ నేర పరిశోధన సంస్థ 2023 నివేదిక తెలిపింది.ఇంకా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు రాకుండా ఉన్న కేసులు మూడింతలు ఉండవచ్చు.నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డ్ ‌బ్యూరో ప్రకారం మహిళలపై 2016లో 3,38,954 నేరాలు…

చైనా దురాక్రమణ గురించి…

పత్రికలో సదాశివుడు రాశాడు – ప్రజా సభల్లో మంత్రి నరసింహుడు అది చదివాడు కటంగూరి నరసింహారెడ్డి గారి సంపాదకత్వం లో ‘విశ్వ జ్యోతి’ 1960 లో ఒక మాస పత్రిక గా ప్రారంభం అయింది. ఆయన పరకాల నివాసి. అంతకు ముందు ‘విశ్వ ప్రజా సేవా సమాజ్’ అనే సామాజిక సేవా సంస్థ నేర్పరిచి ప్రజలలో…

మా హక్కులు మాకిచ్చేది ఎప్పుడు ?

‘‘అమ్మ కడుపులో పడినప్పుడు ఆడ శిశువునని, అమ్మాయిగా ఉన్న ప్పుడు కామ పిశాచులతో, అమ్మగా మారినప్పుడు మగ శిశువును కనలేదని, పుట్టిం టికి వెళ్లాలంటే పది ప్రశ్నలు, నచ్చింది కొనాలంటే వంద అనుమతులు. మహిళల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు భర్తల ఆంక్షల మధ్య ఆవిరి అవుతున్నాయి ‘‘ ఇది నేటి సామాన్య మహిళా ముఖ చిత్రం.…

‘‘ఇక చాలు..’’

‘‘‌కానీ ఈతరం బాలికలు వీటన్నిటిని ఎదురించాలని రాజ్యంగా హక్కులకు అనుగుణంగా నూతన సామాజిక నియమాలను ఎర్పరచాలని బాలికల పట్ల వివక్షత ఇంకే మాత్రం అనివార్యమైనవి కావని రంగారెడ్డి, సూర్యపేట, వికారాబాద్‌, ‌గద్వాల్‌ ‌మరియు హైదరాబాద్‌ ‌జిల్లాలలోని బాలికా సంఘాల సభ్యులు నిరూపించారు. ఈ స్థితిని మార్చవచ్చు అని బాలికలు చేస్తున్న పోరాటంతో పాటు బాలల హక్కుల…

అం‌తర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్‌ ‌హెగెన్‌ ‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి. ఇందులో జర్మన్‌ ‌విప్లవకారిణి క్లారిజె జెట్కిన్‌ ‌బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే  ఉద్దేశంతో మార్చి 8…