వినియోగదారుడు ‘రారాజు’ అయ్యేదెప్పుడు?

మన దేశం 2047 చివరి నాటికి వికసిత భారత దేశంగా అవతరిం చాలంటే ముందుగా దేశం ఆర్థిక పథంలో దూసుకుపోవాలి. దీనికి గాను ప్రజలకు అవసరమైన వస్తూ త్పత్తి జోరుగా జరగడంతో పాటు, అంతే వేగంతో అవి అ మ్ముడు పోవాలి. వస్తువుల నాణ్యత, సేవల విషయంలో వినియో గదారుడు సంతృప్తి చెందితేనే ఇలా జరుగు…








