ఎన్నికల సంస్కరణలపై ఇసి దృష్టి సారించాలి!

వోటు అన్నది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతో విలువైనది. దీనిపై నిర్లక్ష్యం తగదు. వోటర్ల నమోదు నుంచి దొంగ వోట్ల వరకు ..ఎక్కడ లోపం ఉందో ఎన్నికల సంఘం ఆలోచించడం లేదు. ఎన్ని ప్రకటనలు గుప్పించినా నేటికీ పక్కాగా వోటు నమోదు కార్యక్రమాలు జరగడం లేదు. వోటును ఆధార్కు అనుసంధానం చేయాలన్న సంకల్పం నెరవేరడం లేదు. అలాగే…








