Category Shoba

నిర్భయ స్వరం – కాళోజి

చెమ్మ : వారాల ఆనంద్ ‘పతాక మారింది కానీ పద్ధతి మారలేదు’ ఇది స్వాతంత్ర భారతదేశ స్థితిమీద కాళోజీ మాట “అన్యాయాన్ని ఎదిరించనివాడు,  అన్యాయంలో భాగమే” ఇది సమస్త మానవాళి పట్ల కాళోజీ అవగాహన. “నిజం మాట్లాడితే నేటి ప్రపంచంలో నువ్వే నేరస్థుడవుతావు” ఇదీ వర్తమాన సమాజ స్థితి గురించి కాళోజీ చెప్పినమాట. ఆయన “నా గొడవ” అన్నప్పుడు అది ఆయన ఒక్కరి గొడవ…

త్రిపదలు

ఏ. నాగాంజనేయులు రేకుల షెడ్డు నీడలో అందరికీ ఉప్పునీటి స్నానాలే * చెట్టు చిన్నది నీడ ఎందరికో * కళ్ళజోడు పగిలింది అక్షరాలు దుఃఖించాయి * చీకట్లో మిణుగురులు కదిలే దీపాలు * చెట్టు ఒంటరి పిల్లకారు లేక పిల్లగాలి రాక * నది ఒడ్డున నావకు అలల జోలపాట * పూలకుండి మా ఇంటి…

లోకానికి తెలియని లోపలితనమే ఎక్కువ

చెమ్మ : వారాల ఆనంద్ కొన్నిజీవితాలు ఒక ఊరికథగా మొదలై దేశం చరిత్రగా ముగుస్తాయి. పి. వి.నరసింహారావు సాధారణ రాజకీయనాయకుడిగా మాత్రమేకాక ఆయనలో దాగిఉన్న రచయిత, అనువాదకుడు, భాషావేత్త ఇవన్నీ కలిసి విభిన్న సాహిత్యవ్యక్తిత్వాన్ని నిర్మించాయి. ఆయన రచనల్ని చదివితే  రాసిన దానికంటే రాయక స్ఫురింపజేసిన విషయాలే ఎక్కువేమో అనిపిస్తుంది. రాజకీయాల్లోకి రాకుండా సాహిత్య సృజనకే పూర్తికాలం వెచ్చించి వుంటే ప్రపంచ సాహితీలోకంలో వెలిగిపోయేవారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన పివికి చిన్ననాడే సాహితీస్పర్శ…

అదే సముద్రం

రాళ్ళబండి శశిశ్రీ 1 పగలు పబ్బాన్ని గడుపుకొని రాత్రిళ్ళు దుఃఖాన్ని మిగిల్చే మనుషులు చుట్టూ ఉన్నా అలై పొంగుతూనే ఉంటుంది సముద్రం! 2 అలంకరించుకున్న అబద్దాలతో లోకం అందంగా వెలిగిపోతూంటుంది నగ్నత్వాన్ని చూడలేక మనుషులు అంధత్వాన్ని ప్రేమిస్తూంటారు 3 చీకట్లో దాక్కున్న రాత్రుళ్ళు కాదు వెలుగు పగటి వేషం మోసం ద్వేష హృదయానిదో కమ్మని భాష!…

మిలియన్ ఫాలోవర్స్

స్నేహారెడ్డి కొనకటి సాహిత్యంతో మీ అనుబంధం ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. కొన్ని కథలు చదివితే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించేది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు నేనుకూడా ఒకకథ చెప్పాలి” అనిపించింది. ఆ ఆలోచనే నన్ను రచన వైపు తీసుకొచ్చింది. తొలి నవలకి ప్రేరణ ఏమిటి? లండన్…

సెల్ ‘పీస్’

మెరుపు తీగెలు మొగుడూ పెళ్ళాలిద్దరూ గొడవ పడుతున్నారు ఎందుకూ? మొగుడూ పెళ్ళాలు కాబట్టి గొడవ యెక్కడ మొదలైంది? ఊ… కూర దగ్గర కర్రీ పాయింట్ దగ్గర అర్థం కాలేదు? ‘రోజంతా వర్క్ చేసి వచ్చి మళ్ళీ నువ్వు యింట్లో కర్రీ చేయడమెందుకు’ అన్నాడు మొగుడు. పెళ్ళాం యేమంది? ‘నా చేతి వంట నచ్చట్లేదు అని చెప్పండి’…

ఒక మానసిక యాత్ర

తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు రాసిన ‘చివరికి మిగిలేది’ కేవలం ఒక కథను చెప్పిన నవల మాత్రమే కాదు, అది ఒక మనిషి అంతరంగపు నిశ్శబ్ద చరిత్ర. బాహ్య ప్రపంచం ఎంత హంగామాగా కోలాహలంగా ఉన్నా, మనసు లోపల జరిగే సంఘర్షణలు మాత్రం నిశ్శబ్దంగానే రగులుతాయి అన్న సత్యాన్ని ‘చివరకు మిగిలేది’ ఎంతో సున్నితంగా హృద్యంగా చిత్రించింది. ‘చివరికి మిగిలేది’లో దయానిధి…

నేను సమ్మిళిత రూపాన్ని

దాదాపు నాలుగు దశాబ్దాల సాహిత్య ప్రయాణం మొత్తంలోనూ ప్రశంస, విమర్శ తనని ఎక్కువ వేధించకుండా నిలువరించగలిగిన స్థితప్రజ్ఞత, కాలంలో సమానంగా నడవగలిగిన హృదయం, అనేక ప్రక్రియల ద్వారా మానవ అంతరంగపు అన్వేషణ, బహుళ తాత్విక పునాదుల శోధనల ద్వారా తెలంగాణ, తెలుగు సాహిత్యాలలో అరుదైన స్వరం ‘వంశీకృష్ణ’తో కె ఎన్ మల్లీశ్వరి ఇంటర్వ్యూ    సాహిత్యం…

ప్రకృతి చిత్రాలు

రేఖా రామానుజన్ అలలేని కొలనులో శిలలా జాబిలి * రంగులతాడు విసిరి చూపుల్ని కట్టేసింది హరివిల్లు * నిద్రలో పాపాయి నవ్వు నింగినొదిలేసాయి తారలు * నింగి పుష్పాలు పరిమళించవు ప్రకాశిస్తాయి * నిద్ర లేచిన సూర్యుడికి నిశ్చల తటాకం నిలువుటద్దం * నీడ కొంచెమే నిటారు చెట్టుకు * నింగి కంటే నదికే బాగుంది…