Category సాహిత్యం-శోభ

రెక్కల పురుగుల పాట

ఎక్కడో ఏ మైదానాల్లో మీరు అర్రులు చాచడం లీలగా గుర్తుంది పురిటి నొప్పుల వర్ణపు చాయలు మబ్బుల నీడగా ఎండ వెంట పరిగెత్తుతూ ఒక ఎకర్లిక్ చిత్రం అమ్మ కూలీ పనికి వెళ్తూ విడిచిన పాదముద్రలు ఆమె మరణాంతరం ఏ చేతి హృదయం గాఢంగా తగల్లే విసిగిస్తున్నట్లుగా సాగే  జీవనం గుమిగూడిన మంది రెక్కల పురుగుల…

చింతల చేను ‘చింత’ తీరింది.

“నా అనుభవంలో నాలుగు ఏకాదశులు చూశాను. కర్నూలు జిల్లా రైతుల ఎర్రగడ్డల ఘాటు ఏడుపులు, కడప జిల్లా అరటి ఆర్తనాదాలు, చిత్తూరు జిల్లా వాడినపూలు, అనంతపురం జిల్లా వేరుశనగ వేదనలు, ఏ రైతూ నేను సుఖంగా ఉన్నానని చెప్పడం లేదే. ఓరి దేవుడా! ఎవరు వస్తారు? ఎవరోచ్చి వీరి బాధలు తీరుస్తారు? ఏదో ఒక అద్భుతం…

మీట్ ది ఫ్రెండ్!

మెరుపు తీగెలు “అబ్బా… మొత్తానికి యిలాగ యిక్కడైనా కలిశాం… గ్రేట్” నమ్మలేనట్టుగా అన్నాడు శశి, కలిపిన చేతుల్ని అభిమానంగా నొక్కుతూ. “చాలా రోజులయిపోయిందేం?” సుధా ప్రశ్నలో పలుకరింపు కంటే పశ్చాత్తాపమే యెక్కువ. “రోజులూ వారాలూ కాదు, నెలలూ కాదు, సంవత్సరాలైపోయింది…” అన్నాడు శీను, యిది సరిగా లేదన్నట్టు.  “తెలియందేముంది? సిటీలైఫ్… యింట్లోవాళ్ళకే టైమ్ యివ్వలేకపోతున్నాం…” అన్నాడు రాజు, వొప్పుకున్నట్టు. పూల…

అతడు నవలను జయించాడు

తెలుగునవలల్లో గ్రామీణ వాస్తవికతను అస్తిత్వ తాత్వికతతో మిళితం చేసిన రచయితల్లో కేశవరెడ్డి ప్రముఖుడు. కేశవరెడ్డి రచనలు సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సాగుతాయి. ‘అతడు అడివిని జయించాడు’ కూడా ఆ ప్రాంతంలోని గ్రామీణ జీవితాన్ని, ప్రజల కష్టాలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక పందిని వెతకడం అనే పైపై సాగే కథగా  కాకుండా, ఒక…

అంబేడ్కర్ ..ఓ హక్కుల పాలపుంత

తానో హక్కుల పాలపుంత ఎన్నెన్నో హక్కుల చుక్కలను ఒక్కకాడ పోగేసి కడగొట్టు ప్రజల జీవితాలు స్వయం ప్రకాశం చేసినోడు ఈ లోకమంతా ఆదిపత్యపు గుహలో చిక్కుకున్నపుడు హక్కుల దివిటీ పట్టి బయటకి తెచ్చిన మార్గదర్శకుడు వీడు ఈ లోకమిప్పుడు వాడు గీసిన గీతమీదనే నడుస్తుంది తెల్లారితే వాడి నామంతోనే ఈ దేశానికి పొద్దుపొడుస్తుంది తాను తాకితేనే…

సమతూకం

మెరుపు తీగెలు “నువ్వు తాగున్నావ్, తెలుసా?” “తెలుసు…” “తప్పు కదా?” “తప్పా? నేనేమీ రోడ్డుమీద బండి నడపడంలేదు కదా?” “తాగి యిలా వస్తారా యెవరైనా?” “రావడానికే తాగించారు, లేకపోతే నేనెందుకు వస్తాను” “హు…” “ఎంకరేజ్‌మెంటు… ప్రోత్సాహం…” “లేదు, వెళ్ళు…” “అలాగని రాసివ్వండి” “వాట్?” “తాగి వోటు వెయ్యకూడదని రాజ్యాంగంలో యెక్కడ రాసుందో చెప్పండి” “………” “మందుకొట్టే…

మూడు పంక్తుల కవిత్వం

ఇల్లు లేకపోతేనేం చాలామంది హృదయాల్లో చోటుంది నాకు * వానై కురిస్తేనే నీలోని మలినాల్ని కడిగేసుకోగలవు * పిల్లకాలువకో కొత్త పాట నేర్పెళ్లింది వాన * అద్దాలవోణీ నన్నణువణువులో నింపేసుకుంది * నా ఈ సిరా చుక్కలన్నీ మా అమ్మానాన్నల చెమట చుక్కలే -చిత్తలూరి

నేను రాసేది కవిత్వం కాదు

నాకు చాలా దెబ్బలు తగిలాయి నేను ఓడిపోలేదు అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు నా దారిని నేను వదిలిపెట్టలేదు ఒంటరిగా వున్నప్పుడు మనసు భరించలేని నొప్పివేస్తుంది కన్నీళ్లు మాత్రం రాలడం లేదు గుండె ఎండిపోయిందా అన్నిటినీ తట్టుకొని గట్టిపడిందా నాకు నీడగా, తోడుగా నడిచే బాధ, నన్ను వొంటరి చేసి వెళ్లిపోయిందా స్వప్నాలు ఏమైనాయో…

జిలానీ బానో జ్ఞాపకాల తిజోరీ

చెమ్మ  : వారాల ఆనంద్ జిలానీ బానో రాసిన ‘తెరిచిన పుస్తకం’  గొప్ప అనుభావాల ఇంద్రధనుస్సు . ఇవి కేవలం ఆమె వ్యక్తిగత అనుభవాలే కాదు ఒక కాలంలో ఒక ప్రాంతంలో ఒక తరం గడిపిన జీవితాల చిత్రణ. ఇప్పటికీ చాలా మందికి తెలీని చాలా గొప్ప హైదరాబాదీ  దక్కన్ సంస్కృతిని ఈ చిన్న పుస్తకంలో జిలానీ బానో ఆవిష్కరించింది.…