Category సాహిత్యం-శోభ

పొద్దుపొడుపై

నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషి రాజ్యాలు నేడు తలవంచి తలలేని దేహాలై మిగిలి పోయాయెందుకో నేల పొరల్లో దాగిన విత్తనం భూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచిన మట్టిని తొలుస్తూ అంకురమై నిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకృతి సహజధర్మం స్వేచ్ఛగా నీలాకాశంలో రెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగా ఎగిరే విహంగాలను రాకాసి గద్దలు అన్యాయంగా రెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే…

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

రక్తరేఖ!

   మెరుపు తీగెలు “ఏమిటిది?” భక్తుల్ని అడిగాడు మారు రూపంలో వున్న యీశ్వరుడు. “గీత!” అన్నాడొకడు. “ముళ్ళకంచె” అన్నాడొకడు. “ఊరికి హద్దు!” అన్నాడొకడు. “దేశానికి సరిహద్దు!” అన్నాడొకడు. “కావచ్చు. కాని మనుషుల మధ్యలో యెందుకు?” అర్థంకాలేదు యీశ్వరుడికి. “వాళ్ళు వేరు… మేం వేరు” చెప్పాడొకడు. “ఏ దేవుడు చెప్పాడు?” అడిగాడు మారు రూపంలో వున్న అల్లా.…

చింతల చేను చింత తీరింది – 2

(గత సంచిక తరువాయి భాగం) బండికి పిలుపులు రావటం మొదలైన వెంటనే తొలుత వచ్చినవాడు ఏలుమలై. అతని పొలంలో మూడుగంటలు పనిచేసినందుకు గుణశేఖరుడికి మూడువేలు ఇచ్చాడు. ఎంతో సంబరపడ్డాడు గుణశేఖరుడు. అంతలోనే వచ్చాడు పుట్టారెడ్డి. తానే ఎలుమలైకి చెప్పటం వలన, గుణశేఖరుడికి మూడువేలు వచ్చాయని, దానికిగాను పదిశాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు పట్టుకెళ్తాడు…

రెక్కల పురుగుల పాట

ఎక్కడో ఏ మైదానాల్లో మీరు అర్రులు చాచడం లీలగా గుర్తుంది పురిటి నొప్పుల వర్ణపు చాయలు మబ్బుల నీడగా ఎండ వెంట పరిగెత్తుతూ ఒక ఎకర్లిక్ చిత్రం అమ్మ కూలీ పనికి వెళ్తూ విడిచిన పాదముద్రలు ఆమె మరణాంతరం ఏ చేతి హృదయం గాఢంగా తగల్లే విసిగిస్తున్నట్లుగా సాగే  జీవనం గుమిగూడిన మంది రెక్కల పురుగుల…

చింతల చేను ‘చింత’ తీరింది.

“నా అనుభవంలో నాలుగు ఏకాదశులు చూశాను. కర్నూలు జిల్లా రైతుల ఎర్రగడ్డల ఘాటు ఏడుపులు, కడప జిల్లా అరటి ఆర్తనాదాలు, చిత్తూరు జిల్లా వాడినపూలు, అనంతపురం జిల్లా వేరుశనగ వేదనలు, ఏ రైతూ నేను సుఖంగా ఉన్నానని చెప్పడం లేదే. ఓరి దేవుడా! ఎవరు వస్తారు? ఎవరోచ్చి వీరి బాధలు తీరుస్తారు? ఏదో ఒక అద్భుతం…

మీట్ ది ఫ్రెండ్!

మెరుపు తీగెలు “అబ్బా… మొత్తానికి యిలాగ యిక్కడైనా కలిశాం… గ్రేట్” నమ్మలేనట్టుగా అన్నాడు శశి, కలిపిన చేతుల్ని అభిమానంగా నొక్కుతూ. “చాలా రోజులయిపోయిందేం?” సుధా ప్రశ్నలో పలుకరింపు కంటే పశ్చాత్తాపమే యెక్కువ. “రోజులూ వారాలూ కాదు, నెలలూ కాదు, సంవత్సరాలైపోయింది…” అన్నాడు శీను, యిది సరిగా లేదన్నట్టు.  “తెలియందేముంది? సిటీలైఫ్… యింట్లోవాళ్ళకే టైమ్ యివ్వలేకపోతున్నాం…” అన్నాడు రాజు, వొప్పుకున్నట్టు. పూల…

అతడు నవలను జయించాడు

తెలుగునవలల్లో గ్రామీణ వాస్తవికతను అస్తిత్వ తాత్వికతతో మిళితం చేసిన రచయితల్లో కేశవరెడ్డి ప్రముఖుడు. కేశవరెడ్డి రచనలు సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సాగుతాయి. ‘అతడు అడివిని జయించాడు’ కూడా ఆ ప్రాంతంలోని గ్రామీణ జీవితాన్ని, ప్రజల కష్టాలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక పందిని వెతకడం అనే పైపై సాగే కథగా  కాకుండా, ఒక…

అంబేడ్కర్ ..ఓ హక్కుల పాలపుంత

తానో హక్కుల పాలపుంత ఎన్నెన్నో హక్కుల చుక్కలను ఒక్కకాడ పోగేసి కడగొట్టు ప్రజల జీవితాలు స్వయం ప్రకాశం చేసినోడు ఈ లోకమంతా ఆదిపత్యపు గుహలో చిక్కుకున్నపుడు హక్కుల దివిటీ పట్టి బయటకి తెచ్చిన మార్గదర్శకుడు వీడు ఈ లోకమిప్పుడు వాడు గీసిన గీతమీదనే నడుస్తుంది తెల్లారితే వాడి నామంతోనే ఈ దేశానికి పొద్దుపొడుస్తుంది తాను తాకితేనే…