Category జాతీయం

ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లా నేత ప్రేలాపనలు

– రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారత్‌ ఆ‌గ్రహం – బంగ్లా హైకమిషనర్‌కు సమన్లు న్యూదిల్లీ,డిసెంబర్‌ 17:ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్‌ ‌నేషనల్‌ ‌సిటిజన్‌ ‌పార్టీ నాయకుడు హస్నాత్‌ అబ్దుల్లా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై భారత్‌ ‌చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాను అస్థిరపరిస్తే సెవన్‌ ‌సిస్టర్స్(7 ఈశాన్య రాష్ట్రాలు)ను ముక్కలు చేస్తామని హస్నాత్‌ అబ్దుల్లా  బహిరంగంగా హెచ్చరించారు . ఈ…

జర్మనీలో కాంగ్రెస్‌ ‌అగ్రనేత రాహుల్‌ ‌పర్యటన

– మ్యూనిచ్‌లో బీఎండబ్ల్యూ ప్లాంట్‌ ‌సందర్శప – తయారీరంగం బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచన బెర్లిన్, డిసెంబర్‌ 17: ‌జర్మనీలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్‌ ‌గాంధీ సందర్శించారు. అందులోని తాజా మోడల్‌ ‌కార్లు, ఎలక్ట్రిక్‌ ‌బైక్‌లు.. ఎం సీరిస్‌,…

దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు

– ధరల్లో అనూహ్యంగా భారీ పెరుగుదల న్యూదిల్లీ, డిసెంబర్‌ 17: మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు బుధవారం ట్రేడిరగ్‌ ప్రారంభం కాగానే ఆకాశాన్ని తాకాయి. వెండి ధర వేగంగా పెరగడం చూసి జనాలు హడలిపోతున్నారు. గుడ్‌రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటలకు భారత్‌లో 24 క్యారెట్‌ 10 గ్రాముల…

మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం

– ప్రదానం చేసిన ఆ దేశ ప్ర‌ధాని డాక్ట‌ర్ అబి అహ్మ‌ద్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 17: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం వరించింది. అదిస్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని డాక్టర్‌ అబి అహ్మద్‌ అలీ ది గ్రేట్‌ ఆనర్‌ ఆఫ్‌ నిషాన్‌…

నరేగా రద్దు.. పార్లమెంటు ముందుకు కొత్త చట్టం

– వికసిత్‌ ‌భారత్‌ ‌రోజ్‌గార్‌, ఆజీవికా హామీ మిషన్‌ ‌- బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌- బిల్లుపై భగ్గుమన్న విపక్ష సభ్యులు.. పోడియం వద్ద నిరసన – ప్రభుత్వ తీరును ఏకిపారేసిన కాంగ్రెస్‌ ఎం‌పి ప్రియాంక – గాంధీ పేరు మార్చడంపై మండిపడ్డ శశిథరూర్‌ ‌- ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్ష సభ్యుల…

గాంధీ అన్నా,పేదలన్నా మోదీకి నచ్చదు

– నరేగా రద్దుతో పేదల ఉపాధికి పెద్ద దెబ్బ – ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి కూడా ఎత్తేస్తారా – కేంద్రంపై మండిపడ్డ విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ – పార్లమెంట్‌ ‌వరకు నిరసనలు తెలుపుతామని వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌ 16: ‌మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో…

దేశానికి ఆయువుపట్టు జీఎస్టీ సంస్కరణలు

– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ – జీఎస్టీ- సామాజిక న్యాయం’ గ్రంథావిష్కరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16 : దేశానికి  ఆయువుప‌ట్టు జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.   జీఎస్టీ సంస్కరణలపై లోతైన అధ్యయనంతో రచించిన సామాజిక న్యాయం- ఆర్థిక సమానత్వం- అభివృద్ధి దిశగా జీఎస్టీ…

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లకు ఊరట

న్యూదిల్లీ, డిసెంబర్‌ 16: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో వారితోపాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం లేదా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును…

బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ గా నితిన్ బాధ్యతల స్వీకరణ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన బీహార్ మంత్రి నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. కార్యాలయానికి చేరుకున్న నబిన్ కు అమిత్…