Category ఎడిటోరియల్

కవిత్వమే ఒక జీవన వీచిక…

అంతరంగ సంవేదనే కవిత్వానికి జీవం. కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా కవికి మరోజన్మ ఎత్తినట్టుంటుందని ప్రసిద్ధ కవయిత్రి శైలజామిత్ర అన్నారు. కవిత్వం కవిలో ఎప్పటికీ తరగని అసిధారా ప్రవాహమంటూ జన్మించడమే కవిత్వం అన్న కవితలో ఆమె రాశారు. సరిగ్గా అదే పేరుతో 61 కవితలతో ఆమె కవితా సంపుటి వెలువడిరది. నేనేం రాయలేనని అనుకుంటే/  అలా అనుకోవడం నుండే…

బిఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నదా ?

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన భారత రాష్ట్రసమితి తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఒక్క స్థానంలోకూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిందంటే ఆ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నది స్పష్టమవుతున్నది.  ప్రతిపక్ష పార్టీలు  మొదటినుండీ ఈసారి బిఆర్‌ఎస్‌కు ఒక్క స్థానంకూడా రాదన్నట్లుగానే ఫలితాలు వెల్లడైనాయి. మెదక్‌ నియోజకవర్గం…

జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్‌..!!

అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు విస్తున్న కాలం ! లాటిన్‌ అమెరికా జాతీయోద్యమాలజి అగ్ని పర్వతాలు వెగజల్లే లావావేడి గాలులు..! హిమగిరిరులను మరి గిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న రaంరaూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్నోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం…

బిఆర్‌ఎస్‌ నేతల అస్తిత్వ ఆరాటం !

రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరి..సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ..పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు మొదలు పార్టీ శ్రేణులందరూ ఆరోపణలు  అందుకున్నారు. చేనేతలకు బకాయిలు చెల్లించకుండా దస్త్రం పడేసిన కెటిఆర్‌ లేఖలు గుప్పిస్తున్నారు. చేనేతలపై రాజకీయ కక్షకు దిగారని వలపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో…

కాంగ్రెస్‌ టార్గెట్‌ 14 ..

12 సీట్లు మనవేనంటున్న బిఆర్‌ఎస్‌, డబుల్‌ డిజిట్‌ లక్ష్యంగా బిజెపి ఎట్టి పరిస్థితిలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ అదే జోష్‌ తో  ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నది. రాష్ట్రంలో క్షీణించిపోయిన కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు  ఏరికోరి తనకు…

నాందీ వాచకం

రంగులన్నీ ఏకమై మనుషులందరూ ఒక్కటై కులమతభేదాలు మరచే సమానత్వపు సంబరాల రంగుల పండగ హోళీకి స్వాగతం అనురాగఆప్యాయతలకు ఆలవాలమై, ఆనందాలను మనసులలో నింపుతూ వ్యక్తినిర్మాణాన్ని చెక్కుకొనే సంస్కృతిని ప్రతిబింబించే పర్వమిది. ప్రగతి శత్రువులైన ‘‘ఉచితాల’’ ప్రజాస్వామ్య కంటకాలైన ‘‘నిరంకుశ విధానాల’’ పీడ కామదహనంలా, మంటల్లో కాలి బూడిదైన ‘‘హోళి’’కలా, రాబోయే రోజుల్లో విరగడవ్వడానికి ఊరూ,వాడా నడుంబిగించాలి.…

సంతకాల సమాధి

స్వేచ్ఛా  సమానత్వం సౌభ్రాతృత్వం సమాజంలో కొన్ని సమాజాలకు సంతకాల చుట్టం మరికొన్ని సమాజాలకే… సంతకాల సమాధి గుడిలోకి రానీయని సమానత్వం గుర్రమెక్కనీయని సౌభ్రాతృత్వం మొక్కుకోనీయలేని స్వేచ్ఛ వెలుగుతోంది…సమాజపు చితిమంటలవిగో వికసిస్తోంది…కొన్ని సమాజ హార్మ్యాలవిగో పడావో..బచావో..బర్బాత్‌ దిఖ్రా వో మతమో యుద్దమో సాధింపో వేధింపో బెదిరింపో బేడీలో వాడికి రాజ్యం కావాలిపుడు.. సింహంలా గర్జిస్తూ..సమాజాన్ని మింగేందుకు వాడి…

రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ పాలన

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్‌ మార్కు ప్రజాస్వామిక పాలన స్పష్టంగా కనిపిస్తుంది. యువకుడైన రేవంత్‌ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలసి చేస్తున్న పాలనాతీరు పట్ల ప్రజల్లో ఓ నమ్మకం..భరోసా పెరిగింది. బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలు ఏవగింపు కలిగిలా…వారిని మరింత అసహ్యించుకునేలా చేస్తున్నాయి. చేసిన అప్పుల గురించి, అక్రమాల గురించి కాకుండా ఎదురు…

మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన

సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తిసామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు . సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి  స్థాయికి ఎదిగిన క్రమంలో  వారు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆత్మ నిర్భరత ఎందరికో…