దక్షిణాది రాష్ట్రాలు ఐక్యమయ్యేనా !

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూపుతున్న నిరాదరణ , నిర్లక్ష్య వైఖరిని ఎదుర్కునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఐక్యం కావలసిన అవసరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రాలకున్న అధికారాలను ఒక్కొక్కటిగా తమ నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర విధానాన్ని వ్యతిరేకించేందుకు ముఖ్యంగా దక్షిణాదిలోని బిజెపియేతర రాష్ట్రాలు సమిష్టి పోరాటం చేయాల్సి ఉందని, అందుకు…








