Category ఎడిటోరియల్

హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఒక గుణపాఠం

గత దశాబ్దకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల పట్ల పాల్గొంటున్న పార్టీలు, నాయకుల కంటే మతతత్వ వాదులు .. ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని మతతత్వవాదులు ఎక్కువగా ఆస్వాదిస్తుంటే … కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు పరాజయం పాలైనపుడు ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు నిరాశ…

దిగజారుతున్న రాజకీయాలు.. ఛీత్కరించుకుంటున్న ప్రజలు

రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. మాట, భాష, హావభావాల్లో విపరీతమైన మార్పు వొచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా మాటల దాడి కొనసాగుతున్నది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న నాయకుల తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. రాజకీయాల్లో తలపండిన వారై ఉండికూడా సభ్యసమాజంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నతీరు పట్ల తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. నేతల…

వానాకాలం ఇబ్బందులు

Monsoon problems

ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గమనించినా గమనించక పోయినా రుతువులు వాటి విధులను విస్మరించవు – సకాలంలో లేక ఆకాలంలో వాటి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి చేష్టలుడగవు . అది స్తంభించింది పోదు. ఎండలు మండిపడుతాయి. వానలతో వరదలు పొంగి పొరలుతాయి.చలి తీవ్రమయి వణుకు పుట్టిస్తుంది. వేసవిలో ఎండలకు,వాన కాలంలో వరదలకు, చలి కాలం లో…

మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా?

వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం? కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విచారకరం మావోయిస్టు ఈ దేశ పౌరులు కాదా??  వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అని కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే…. గత నెల ఆగస్టు 24న సాక్షాత్తు దేశ హోంమంత్రి…

దేవదేవుని ఆగ్రహానికి ఎవరు గురవుతారు ..?

Tirupati Prasadam Controversy

మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ఆంధ్రదేశంలో భక్తితత్వం పొంగి పొర్లుతూ డ్రైనేజీల్లో కూడా కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఆంధ్రులకు భక్తి లేదా భావోద్వేగాలు ఏమి వొచ్చినా పట్టుకోవడం కష్టమే. తాజాగా పవిత్ర తిరుమల ఆలయంలో లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా వివాదమైంది. దీని చుట్టూ రాజకీయాలు విశేషంగా ముదురుతున్నాయి. తిరుమల ఆలయంలో అపచారం జరిగిందనే అంశంపై…

ర్యాలీలలో డీజే లకు అనుమతి ఉందా కమిషనర్ గారూ ..?

hyderabad city commissioner cv anand on dj sound system

ఈ నెల 17 న గణేష్ నిమజ్జనం,రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వివాదాస్పద సెప్టెంబర్ 17 మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసినయని పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకున్నది. గణేష్ నవరాత్రులు సందర్భంగా మండపాల వద్ద నివాసితులకు నిర్వాహకులు కలిగించిన అసౌకర్యం ను పోలీసులు నివారించలేక…

భారత ఆర్థిక వ్యవస్థ బలపడేదెప్పుడు?

ధరలు దిగి రావడం లేదు… రూపాయి అందకుండా పోతోంది! మోదీ  కారణంగా  ఇక్కట్ల పాలవుతున్న సామాన్యులు దెబ్బతింటున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు   ప్రధాని మోదీ పాలనలో దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్నపూర్ణగా ఉన్న భారత్‌లో అన్ని రకాల పంటలు పండుతున్నా ప్రస్తుతం సామాన్యులకు మాత్రం సరుకులు అందడం లేదు.…

కౌలు రైతు ‘భరోసా’పై కాంగ్రెస్‌ స్వరం మారిందా ..?

కౌలు రైతుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన పదినెలల్లోనే తన మాటను మార్చుకున్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిల్లీ లో  మీడియా ముందు చేసిన ప్రకటన అదే విషయాన్ని చెబుతున్నది. రైతు, కౌలు రైతును విడదీసి చూసే పరిస్థితిలో ప్రభుత్వం…

‘జమిలీ … సాధ్యమా..?

Union Cabinet Approves One Nation, One Election Proposal

త్రిబుల్‌ తలాఖ్‌, ఆర్టికల్‌ 370 రద్దు మరియు అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి క్లిష్టమైన అంశాలను తమ ఆలోచనలకు అనుగుణంగా అమలు చేసిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం మంగళ వారం మరో సంక్లిష్టమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జమిలి ఎన్నికలుగా ప్రచారంలో ఉన్న  ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’…