Category ముఖ్యాంశాలు

ప్రతికూలతల నుండి మహిళా సాధికారత వైపు..

– అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్పూర్తిని చాటిన మంత్రి సీతక్క – గ్లోబల్‌ వేదికను ఆకట్టుకున్న సీతక్క ప్రసంగం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‘ప్రతికూలతల నుండి సాధికారత వైపు-దేశాలను మారుస్తున్న మహిళల శక్తి అనే అంశంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రసంగం గ్లోబల్‌…

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు

– ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 5: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఏం చేస్తుందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో ఏం చెప్పారో ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయిందని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పర్ణిస్థితి లేదని అన్నారు. జూబ్లీహిల్స్‌…

టీ-హబ్‌తో స్టార్టప్‌ రాజధానిగా ఎదిగిన హైదరాబాద్‌

– ఐటీ మంత్రిగా అత్యంత గర్వించదగిన క్షణాలలో ఇది ఒకటి – మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా తాను చేసిన ఇష్టమైన కార్యక్రమాల్లో టీ-హబ్‌ ఏర్పాటు ఒకటి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను…

నవీన్‌ విజయం కోసం కృషి చేస్తాం

– సీఎంను కలిసిన క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి జూబ్లీహిల్స్‌ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను…

ఆందోళన కలిగిస్తున్న వరుస ప్రమాదాలు

– పలు కుటుంబాల్లో తీరని విషాదాలు -హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4:  ‌ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సులు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. గత వారం కర్నూలు జిల్లాలో వేమురి కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్ ‌బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. నల్లగొండ జిల్లా వేములపల్లి…

ఎదురెదురుగా ఢీకొన్న ప్యాసింజర్‌ , గూడ్స్ ‌రైలు

– ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పుర్‌లో ఘటన  రాయపూర్‌,‌ నవంబర్‌ 4: ‌ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. మంగళవారం బిలాస్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లాల్‌ఖదాన్‌ ‌ప్రాంతంలో మెము ప్యాసింజర్‌-‌గూడ్స్ ‌రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో…

చేవెళ్ల రోడ్డు ప్రమాదస్థలిని సందర్శించిన డిజిపి

– టిప్పర్‌ ‌వేగంతోనే బస్సుకు ప్రమాదం – టిప్పర్‌ ‌డ్రైవర్‌ ‌నిర్లక్ష్యమే ప్రమాద కారణం – దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4:  చేవెళ్ల మండలం ర్జా గూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని తెలంగాణ డీజీపీ శివధర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.…

వ్యవసాయం మన జీవన విధానంలో భాగం

– 54 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారం – దేశ జీడీపీలో 18 శాతం భాగస్వామ్యం కలిగి ఉంది – 149 మిలియన్‌ ‌టన్నుల ధాన్యం ఉత్పత్తితో ప్రపంచంలోనే తొలిస్థానం – అగ్రి బిజినెస్‌ అవార్డుల ప్రదానంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యవసాయం…

గచ్చిబౌలి కో లివింగ్‌ హాస్టల్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి

– నైజీరియన్ల నుంచి ‌కొనుగోలు – భారీగా స్వాధీనం చేసుకున్న  పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌నగరంలోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్‌ఎం ‌లగ్జరీ గెస్ట్ ‌రూమ్‌, ‌కో లివింగ్‌ ‌గెస్ట్ ‌రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ ‌పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మాదాపూర్‌ అదనపు డీసీపీ…