Category ముఖ్యాంశాలు

డీపీడీపీఎ చట్టం ప్రాథమిక హక్కులకు భంగకరం

కేంద్ర ప్రభుత్వానికి పత్రికా సంఘాలు, జర్నలిస్టుల లేఖ న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ యాక్టు-2023 (డీపీడీపీఎ -2023)లో కొన్ని నిబంధనలు తమ ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా 22 పత్రికా సంఘాలు, వెయ్యికిపైగా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రెస్‌క్లబ్‌…

సంస్కరణల పితామహుడు పీవీ

నివాళులర్పించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు…

టీవీ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

కేటీఆర్‌ నివాళులు జర్నలిస్టు సంఘాల నాయకుల షాక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్‌, రచయిత్రి స్వేచ్ఛ వొటార్కర్‌ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఇటీవల ఎన్నికెనారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్‌హౌసలో నివాసముంటున్న స్వేచ్ఛ…

ఇది రైతాంగ పక్షపాత ప్రభుత్వం

– కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా కోసం పోరాటం – ఎత్తిపోతల పథకాలతో హుజుర్‌నగర్‌, కోదాడలు సస్యశ్యామలం – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: కృష్ణా, గోదావరి జలాశయాలలో తెలంగాణాకు న్యాయబద్ధంగా రావలసిన నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేకుండా పోరాటం చేస్తుందని నీటిపారుదల శాఖ…

పీవీ.. భారతదేశ ఆణిముత్యం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: భారతరత్న పీవీ నరసింహారావు స్పూర్తిగా ప్రజా సంక్షేమం దిశగా పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే ఘననివాళి అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ బిడ్డగా, పరిపాలనాదక్షుడిగా, భారత దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి, క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది, జాతి ఔన్నత్యాన్ని…

వచ్చే పదేళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి

జెన్కో డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం విద్యుత్‌ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు చేయండి జెన్‌కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాబోయే ఐదు, పదేళ్లకు రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్‌కనుగుణంగా ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం

కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గిగ్‌ వర్కర్ల హక్కుల కోసం కొత్త చట్టం తెస్తామని తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని, ఈ క్రమంలో వారి కోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేనున్నదని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.…

పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ రేపటినుండి అందుబాటులోకి

ఓఆర్‌ఆర్‌ నుండి జనార్ధన్‌రెడ్డి (శిల్పా లేఔట్‌-ఫేస్‌) వరకు నిర్మాణం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నగరవాసులకు తప్పనున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు హైదరాబాద్‌, జూన్‌ 27: ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుండి కొండాపూర్‌ వరకు నిర్మించిన పీజేఆర్‌ ఫ్లై ఓవర్‌ శనివారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ…

ఎంపీ సీఎం కాన్వాయ్‌ వాహనశ్రేణికి బ్రేక్‌ డౌన్‌

కల్తీ డీజిలే కారణంగా నిర్ధారించిన అధికారులు ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాన్వాయ్‌నే పెట్రోల్‌ బంకు నిర్వాహకులు బురిడీ కొట్టించిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రత్లంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్‌ యాదవ్‌ గురువారం రాత్రి రోడ్డు మార్గం గుండా బయల్దేరారు. దోసిగావ్‌ అనే ప్రాంతంలోని శక్తి ఫ్యూయల్‌ స్టేషన్‌లో కాన్వాయ్‌లోని 19 వాహనాలకు…