Category ముఖ్యాంశాలు

జగదీష్‌రెడ్డి ఓ లిల్లీపుట్‌

– కేసీఆర్‌ లేకుంటే ఆయన ఎవరు? – ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ఆగస్టు 3: ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపైనే మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌ అని ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈరోజు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల జగదీష్‌ రెడ్డి…

కామారెడ్డి డిక్లరేషన్‌కు ఎందుకు కట్టుబడలేదు?

– బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌ డ్రామాలు – ముస్లిం రిజర్వేషన్లతో బీసీిల కోటాకు గండి – కేంద్రం, బీజేపీలపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం – ఇందిరాపార్కు వద్ద సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రిజర్వేషన్‌లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై బట్టకాల్చి విూద వేయాలని కాంగ్రెస్‌…

లోతుగా ఆలోచించే క్రీడా పాలసీకి రూపకల్పన

– యువతను క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యం – క్రీడల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీపడాలి – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇప్పటివరకు రాష్ట్రానికి క్రీడా విధానం ఏదీ లేనందున చాలా లోతుగా ఆలోచించిే తెలంగాణ క్రీడా పాలసీని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హెచ్‌ఐసీసీ ఫస్ట్‌ ఎడిషన్‌ అఫ్‌…

ఒలింపిక్స్‌కు క్రీడాకారులను సిద్దం చేయటమే లక్ష్యం

-హెచ్‌ఐసీసీలో స్పోర్ట్సు కాంక్లేవ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: యువతను క్రీడల వైపు మళ్ళిస్తూ అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ క్రీడల పాలసీని తీసుకొచ్చినట్లు క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో ఫస్ట్‌ ఎడిషన్‌ తెలంగాణ స్పోర్ట్స్‌ కాన్‌క్లేవ్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య…

మంత్రి సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

– కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో – నాంపల్లి కోర్టు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుతోపాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన…

లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌

‌- బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు – దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి – తాము అధికారంలోకి వొచ్చాక దేనినీ వొదలం – అధికారులు రిటైర్‌ అయినా పట్టుకుని శిక్షిస్తాం – కాంగ్రెస్‌ ‌న్యాయ సదస్సులో కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 2:  ‌మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ‌జరిగిందని, దానికి సంబంధించిన…

పోలవరం, బనకచర్ల సంగతి తేలుస్తాం

– బీఆర్‌ఎస్‌, టీడీపీ కుమ్మక్కై తెలంగాణపై కుట్రలు – ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ఆర్డినెస్‌ తెచ్చారు – సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ దిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగింది – కొల్లాపూర్‌లోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొల్లాపూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌, బీజేపీ,…

దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి

– సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం – దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌ -‌ పదవులను త్యాగం చేసిన ఘనత సోనియాది – రాహుల్‌ను ప్రధానిని చేస్తామని తెలంగాణ పక్షాన హామీ – మోదీని గద్దెదించడం కేవలం రాహుల్‌కు మాత్రమే సాధ్యం – కాంగ్రెస్‌ ‌న్యాయ సదస్సులో సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ,ఆగస్ట్2:…

పీఎం కిసాన్‌ 20వ విడత నగదు విడుదల

న్యూదిల్లీ, ఆగస్టు 2: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నగదును ప్రధాని మోదీ వారాణసీ నుంచి తాజాగా విడుదల చేశారు. వారాణసి పర్యటనలో భాగంగా ప్రధాని రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ నగదును అధికారికంగా విడుదల చేశారు. ఈసారి…