Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

దడ పుట్టిస్తున్న దండకారణ్యం

ప్రతీకార చర్యలతో భయభ్రాంతులకు గురవుతున్న గిరిపుత్రులు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మందుపాతర బాధ్యత మాదే : లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌మందుపాతర మోతలతో దండకారణ్యం మరోసారి…
Read More...

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం

వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో గెలవబోతున్నాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి క్యాడర్‌లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను…
Read More...

అన్నదాతలూ…ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు

వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం ప్రకటించారని మంత్రి వెల్లడి సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హరీష్‌రావు ఆత్మీయ భరోసా సిద్ధిపేట, ప్రజాతంత్ర,…
Read More...

నష్టాల నట్టేట్లో రైతులు..

ప్రకృతి వైపరీత్యం ఒక వైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు.. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలంటున్న రైతు సంఘాలు ( మండువ రవీందర్‌రావు ) రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పంట నష్టానికి ప్రకృతి వైపరీత్యం…
Read More...

రైతులు చస్తుంటే రాజకీయ సభలా: మండిపడ్డ రేవంత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌లపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే..అయ్య ఔరంగాబాద్‌లో..…
Read More...

అకాల వర్షాలతో అంతా అతలాకుతలం

తీవ్ర పంట నష్టం...దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ప్రభుత్వం అప్రమత్తం....ముందస్తు చర్యలకు అధికారులకు హెచ్చరిక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రక్షణ చర్యలకు ఆదేశం హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం నిర్మల్‌ ‌జిల్లాలో పిడుగుపాటుతో మేకల…
Read More...

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

మందుపాతరతో పోలీస్‌ ‌బలగాల మినీ వాహనం పేల్చివేత 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి - నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు…
Read More...

రైతులకు అండగా నిలబడదాం…

పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై వివరాలు సేకరించండి గురువారం  జిల్లా కలెక్టర్లకు పంట సాయంపై వినతి పత్రాలు ఇవ్వండి ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుదాం జిల్లా అధ్యక్షులు, కిసాన్‌ ‌మోర్చా నేతలకు బండి సంజయ్‌ ఆదేశం బూత్‌…
Read More...

కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపడే నాయకుడు ప్రతిపక్షాల్లో లేడు

తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శమే... 30 శాతం జాతీయ అవార్డులు తెలంగాణకే కెసిఆర్‌ ‌పాలనతోనే సాధ్యమయ్యింది సిరిసిల్ల ప్లీనరీ సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 :  ‌సీఎం కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు…
Read More...

కెసిఆర్‌కు అవకాశమిస్తే అవినీతి తెరతీసారు

కాంగ్రెస్‌ ‌గెలుపుతోనే సుపరిపాలన సాధ్యం డియాతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క…
Read More...